చిన్నారులను చూసినా… కాల్చేశారు..

Manchiryal: ఆరుగురి స‌జీవ ద‌హ‌నం కేసులో రోజుకో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఈ ఘ‌ట‌న‌లో అన్నెం, పున్నెం ఎరుగ‌ని చిన్నారులు సైతం ప్రాణాలు విడిచారు. పెద్ద‌లు చేసిన త‌ప్పుల‌కు ఇద్ద‌రు చిన్నారులు విగ‌త‌జీవుల‌య్యారు. పెట్రోల్ పోస్తున్న…

18 లీట‌ర్ల పెట్రోల్‌.. ఐదుగురు వ్య‌క్తులు..

Manchiryal:మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో ఆరుగురి సజీవ దహనానికి పాల్పడ్డ ఘ‌ట‌న‌లో పోలీసుల విచార‌ణ చివ‌రిద‌శ‌కు వ‌చ్చింది. మొద‌టి నుంచి కొంద‌రు వ్య‌క్తులు కావాల‌నే చేసిన ఘ‌ట‌న‌గా నిర్దార‌ణ‌కు వ‌చ్చిన పోలీసులు ఆ దిశ‌గా…

రెండునెల‌ల చంటిపాప‌తో అసెంబ్లీ స‌మావేశాల‌కు..

Maharastra Assembly: అటు త‌ల్లిగా త‌న చిన్నారిని చూసుకుంటూనే త‌న‌ను ఎన్న‌కున్న ప్ర‌జ‌ల గురంచి ఆలోచించారామే... అందుకే త‌న రెండున్న‌ల నెల‌ల చిన్నారిని తీసుకుని మ‌రీ అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. ప్రజా సమస్యలపై చ‌ర్చించేదుకు, వారి స‌మ‌స్య‌ల‌పై…

తగలబడిన స్క్రాప్ నిల్వ కేంద్రం

స్క్రాప్ నిల్వ కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆదిలాబాద్ జిల్లా కెంద్రంలోని కేఆర్కే కాలనీ ఉన్న స్క్రాప్ నిల్వ కేంద్రంలో మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్క్రాప్ తగలపడింది. ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటలు…

అక్ర‌మ సంబంధం ఖ‌రీదు ఆరు ప్రాణాలు

-ప‌ద్మ‌, సింగ‌రేణి కార్మికుడు శాంత‌య్య మ‌ధ్య సంబంధం -ప‌దిహేను రోజుల కింద‌ట శాంత‌య్య‌పై హ‌త్యాయ‌త్న -చుట్టం చూపుగా వ‌చ్చి మృత్యువాత ప‌డ్డ మౌనిక‌,చిన్నారులు -సంఘ‌ట‌నా స్థ‌లం వ‌ద్దే శ‌వాల‌కు పోస్టుమార్టం -పోలీసుల అదుపులో న‌లుగురు...?

పెద్ద ఎత్తున న‌కిలీ మ‌ద్యం ప‌ట్టివేత‌..

Counterfeit Liquor siege:తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది. వేలు కాదు, లక్షలు కాదు.. కోటి రూపాయలకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు. ఓ బెల్ట్‌షాపులో న‌కిలీ మ‌ద్యం…

ఆ కుటుంబాలకు అండగా ఉంటాం

Balka Suman:మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6గురు మృతి చెందడం పట్ల ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అవడం తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం…

ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

Six people were burnt alive: మంచిర్యాల జిల్లాలో జరిగిన అగ్నప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో మాసు శివయ్య అనే వ్యక్తి ఇల్లు దగ్ధం అయింది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు వ్యక్తులు అందులోనే మృతి…

పులుల దాడిలో ఇద్ద‌రు మృతి

Two killed in tiger attack: మ‌హారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులుల దాడిలో ఇద్ద‌రు వ్య‌క్తులు మృత్యువాత ప‌డ్డారు. ఒకరోజు ఇద్దరూ వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో పులి దాడిలో మృతి చెందిన సంఘటన సంచ‌ల‌నం సృష్టించింది. సావళి తాలూకా రుద్ర…

బ్రేకింగ్.. ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన ప్రమాదం

Mishap in Government Hospital:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. రెండు ఫ్రిజ్లు , ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది…