85 శాతం అధిక వర్షపాతం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై చరిత్రలోనే గతంలో ఎప్పుడు లేనంత వర్షం కురిసింది. జూలై 10వరకు తెలంగాణలో కురవాల్సిన దానికంటే 85 శాతం అధిక వర్షం కురిసింది. ఐఎండీ అంచనా ప్రకారం జూలై 10వరకు…

వ‌ర‌ద ఉధృతి ప‌రిశీలించిన కోనేరు

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప హెచ్చ‌రించారు. ఆదివారం ఆయ‌న పెద్దవాగు, బొక్కవాగు వద్ద వరద ఉధృతి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు…

నేనున్నాన‌ని.. మీకేం కాద‌ని…

మంచిర్యాల : ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజనుల పట్ల అమానుషంగా వ్యవహరించడం అప్రజాస్వామికం అని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆమె దండేప‌ల్లి మండ‌లం కోయ‌పోశ‌గూడెం వెళ్లి…

ఆదివాసీల‌పై ఇంత అమానుష‌మా..?

ఆదివాసీల‌పై తెలంగాణ స‌ర్కారు అమానుషంగా ప్ర‌వ‌ర్తించింద‌ని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణలో ఆదివాసీలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ మహిళలపై ఫారెస్టు అధికారుల దాడికి సంబంధించి…

కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు..

అత్యంత క‌ఠినమైన ప‌రిస్థితుల్లో సైన్యం అమ‌ర్‌నాథ్‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తోంది. మ‌రోవైపు ఈ యాత్రలో జ‌రిగిన విషాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. వరదల్లో మరో 40 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా…

మిగ‌తా వారికి ప‌ట్టాలు అందించాల్సిందే..

మంచిర్యాల : సింగ‌రేణిలో ఏరియాలో ప‌ట్టాలు పంపిణీ చేయ‌కుండా మిగిలి ఉన్న వారికి సైతం వాటిని అందించాల్సిందేన‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. క్యాతనపల్లి లో ఆయ‌న సింగ‌రేణి, మున్సిపల్ అధికారుల‌తో శ‌నివారం స‌మీక్షా స‌మావేశం…

ఆ భూముల్లో మ‌ళ్లీ గుడిసెలు

మంచిర్యాల : కోయ‌పోశ‌గూడెం పోడు భూముల ఆందోళ‌న ఆగ‌డం లేదు. కొద్ది రోజులుగా ఈ వ్య‌వ‌హారం ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీస్తూనే ఉంది. పోడు భూముల్లో సాగు చేసుకునేందుకు, అందులో గుడిసెలు వేసుకునేందుకు గిరిజ‌నులు ప్ర‌య‌త్నిస్తుండ‌గా, వాటిని ఖాళీ…

అమర్‌నాథ్ యాత్రలో ప‌ది మృతి

ఆకస్మిక వరదల కారణంగా అమర్‌నాథ్ యాత్రలో ఆప‌శృతి చోటు చేసుకుంది. అక్క‌డ గురువారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది.వరదల ధాటికి అమర్‌నాథ్‌ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ఇప్పటి…

రూ. 6.08 కోట్ల నిధులు మంజూరు

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి నిధులకు సంబంధించి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. అంగ రాజ్ పల్లి నుండి ముత్తరావు పల్లి వరకు అక్కడి నుండి అన్నారం బ్యారేజీ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి 6.08 కోట్ల…

తాళ్లపేట అటవీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కోయపోషగూడెం లో అటవీ అదికారుల పై దాడి చేశారని అరెస్టు చేసి గిరిజన మహిళలను తరలిస్తున్న వాహనాలను అదివాసీలు అడ్డకున్నారు. దీంతో దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్టు చేసిన వారిని వదిలి పెట్టాలని…