బొగ్గు గనిలోకి భారీగా నీరు

భూపాలపల్లి కేటీకే 5 బొగ్గు గనిలో భారీగా నీరు చేరింది. ఆదివారం కార్మికులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రమాదం త‌ప్పింది. ఫస్ట్‌ షిఫ్ట్‌ లో బారికేడ్ నుంచి నీరు లీక్ కావ‌డంతో 10 డీప్‌ దగ్గరకు భారీగా నీరు చేరింది. అదే డీప్‌లో ఉన్న 150 HP మోటర్లు నీటిలో…

మంత్రి కాళ్లు మొక్కిన జాయింట్ క‌లెక్ట‌ర్‌

అధికారులు రాజ‌కీయ నేత‌ల కాళ్లు మొక్క‌డం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణంగా మారింది. కేసీఆర్ కాళ్లు మొక్కిన‌ప్పుడు క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డిపై ఎన్నో విమ‌ర్శ‌లు వ్య‌క్తం అయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపిటీ్ అయ్యింది విజయనగరం జిల్లా జాయింట్…

చ‌ర్చ‌ల‌తో ముందుకు…

మంచిర్యాల : హైదరాబాదులో సింగ‌రేణి కార్మిక సంఘాల ప్ర‌తినిదుల‌తో నిర్వ‌హించిన చ‌ర్చ‌ల్లో పురోగ‌తి క‌నిపించింది. త‌మ స‌మ‌స్య‌ల సాధ‌న‌కు డిసెంబ‌ర్ 9,10,11 తేదీల్లో కార్మికులు స‌మ్మెకు దిగిన విష‌యం తెలిసిందే. 12 డిమాండ్ల‌తో స‌మ్మె చేయ‌డంతో…

ఉత్ప‌త్తి… పురోగ‌తి

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పుంజుకుంది. మొదటి త్రైమాసికంతో పాటు రెండో త్రైమాసికానికి లక్ష్యానికి చాలా దూరంగా ఉండగా మూడో త్రైమాసికానికి మాత్రం ఉత్పత్తిలో పుంజుకొని ముందుకు సాగుతోంది. మొదటి మూడు నెలల్లో లక్ష్యానికి 5 మిలియన్ ట‌న్నుల దూరంలో…

నిమిషానికి 9000 ఫుడ్‌ ఆర్డర్లు

న్యూఇయర్‌ వేళ ఇంటి భోజనానికి కాస్త విరామమిచ్చి.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకున్నారు జనం. దీంతో ఫుడ్‌ డెలివరీ యాప్‌ల పంట పండింది. శుక్రవారం రాత్రి నుంచే ఫుడ్‌ ఆర్డర్లకు గిరాకీ పెరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో స్విగ్గీ యాప్‌కు ఏకంగా…

రూ.30 వేల కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు

తెలంగాణలో 2021లో మద్యం ఏరులై పారింది. 2020లో కొవిడ్‌ ఆంక్షల కారణంగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మందకొడిగా సాగిన అమ్మకాలు 2021లో మాత్రం దూసుకెళ్లాయి. కేవ‌లం ఈ ఐదు రోజుల్లోనే రూ.902 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయంటేనే మందుబాబుల దూకుడు ఎలా…

ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా

పోలీసా... అడ‌వుల పొంటి తిర‌గాలే... ఎప్పుడు ఎన్‌కౌంట‌ర్లు... అన్న‌ల చేతిలో ఎన్న‌డు స‌చ్చిపోత‌రో తెల్వ‌దు.. త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో బందూకూ భుజాన వేసుకుని ఉద్యోగానికి వ‌చ్చిండు. ఎన్నో ఒడిదుడుకులు.. ఎత్తుప‌ల్లాలు అధిరోహించి ఎస్సై స్థాయి…

నారాయ‌ణలో అల‌రించిన అకాడ‌మిక్ ఫెయిర్

హ‌న్మ‌కొండ‌ : హ‌న్మ‌కొండ‌ న‌క్క‌లగుట్ట‌లో ఉన్న నారాయ‌ణ ఒలంపియాడ్ పాఠ‌శాల‌లో గురువారం ఏర్పాటు చేసిన అకాడ‌మిక్ ఫెయిర్ అల‌రించింది. ఈ కిడ్స్ విద్యార్థుల‌తో ఫెయిర్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన ఎగ్జిబిట్లు అందరిని…

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రజా కవి గోరటి వెంకన్నకు 2021గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన 'వల్లంకి తాళం' కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తగుళ్ల గోపాల్ కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దక్కింది. ఆయన రచించిన.. దండకడియం రచనకు…

శాంతిఖని తనిఖీ చేసిన డీడీఎంఎస్

శాంతిఖని గని పర్యవేక్షణలో భాగంగా గురువారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మెకానికల్ బి.రవీంద్ర శాంతిఖని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా బుధ, గురువారం రెండు రోజుల పాటు గనిలో ఉన్న బోల్టర్ మైనర్, మ్యాన్ వైండింగ్ షాఫ్ట్, పంపులు, బెల్టులు,…