జంపన్న వాగులో భక్తుడు మృతి
Medaram 2026:మేడారంలో జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జంపన్నవాగులో మునిగి ఓ భక్తుడు మృతి చెందాడు. మృతుడిని మంచిర్యాల జిల్లా భీమారానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గా గుర్తించారు. బుధవారం ఉదయం మేడారంలో మహా జాతర ప్రారంభం అవుతున్న…