అంత‌ర్గ‌తంగా మాట్లాడుకుంటే బాగుంటుంది

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాయటం అది లీక్ కావ‌డం కలకలం రేపుతోంది. లేఖలో పార్టీ విధానాలపై అసహనం వ్యక్తం చేశారు. శుక్ర‌వారం…

కోనేరు కోన‌ప్ప తిరుగుబావుట‌

Koneru Konappa : కోన‌ప్ప‌కు మ‌ళ్లీ కోప‌మొచ్చింది.. ఆయ‌న మ‌ళ్లీ సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగ‌రేశారు. త‌న‌కు గ‌తంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలే నెర‌వేర‌వ‌డం లేద‌ని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు…

కేసీఅర్ చుట్టూ దయ్యాలు

Kalvakuntla Kavitha:కేసీఆర్‌కు తాను లేఖ రాసిన మాట వాస్తమేనని బీఆర్ర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రెండు వారాల క్రితమే తాను లేఖ రాశానని.. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అమెరికా నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు…

మైసూర్ పాక్ మారిపోయింది…

కాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల దాడి... అనంత‌రం మ‌న దేశం చేసిన ఆప‌రేష‌న్ సింధూర్ త‌ర్వాత భార‌తీయుల ఆలోచ‌న‌లు మారిపోతున్నాయి. 27 మంది అమాయక పర్యాటకులను పాక్‌లోని ఉగ్రవాదులు చంపేయ‌డంతో 140 కోట్ల భారతీయుల రక్తం మరిగిపోతోంది. పాకిస్తాన్ అంటేనే…

ఎన్‌కౌంట‌ర్‌… న‌లుగురు మావోయిస్టుల మృతి

Maharastra: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్- మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు…

ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం భీమారం మండలం పోలంపల్లి, భీమారం, అర్కపల్లి, అంకుసాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ…

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి అన్నారు. శుక్రవారం నకిలీ పత్తి విత్తనాలపై పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. నకిలీ విత్తనాలతో భూ సారం కోల్పోయి…

కేసీఆర్‌కు క‌విత సంచ‌ల‌న లేఖ‌

KCR, Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బీఆర్ఎస్ నిర్ణయాలు, వ్యవహారాలపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ ఆ లేఖ‌లో ప‌లు అంశాలు పొందుప‌రిచారు. మై డియర్…

కాంగ్రెసోళ్లే బాంబులు పెట్టి పేల్చారేమో..?

KTR: కాళేశ్వ‌రంపై నిజానిజాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి.. నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూల‌గొట్టి ఉంటారు.. మేడిగ‌డ్డ ద‌గ్గ‌ర బాంబో.. మ‌రొక‌టో పెట్టి ఉంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి ప‌నిచేసే వాళ్లు ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

మావోయిస్టుల‌పై ఘ‌నవిజ‌యం సాధించాం

ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు సైతం మరణించారు. నంబాళ్ల కేశవరావు మృతిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. ఈ మేరకు…