డ‌బ్బులు అడిగితే నేరుగా ఫోన్ చేయండి

Minister Jupally Krishna RaoP:ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎవ‌రైనా డబ్బులు అడిగితే త‌న‌కు నేరుగా నాకు ఫోన్ చేయాల‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు స్ప‌ష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్దిదారులను అధికారులు కానీ ప్రజాప్రతినిధులు డబ్బులు అడిగితే…

యాజ‌మాన్యం మొండివైఖ‌రి ఎదుర్కోవాలి

INTUC:కార్మికుల ప‌ట్ల సింగ‌రేణి యాజ‌మాన్యం మొండి వైఖ‌రి ఎదుర్కోవాల‌ని ఐఎన్‌టీయూసీ (INTUC) సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ స్ప‌ష్టం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఆయ‌న ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…

బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

Governor approves BC reservation bill:తెలంగాణలో 42శాతం BC రిజర్వేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ…

పిడుగుపాటుకు ముగ్గురు బ‌లి

Three killed in lightning strike: పిడుగుపాటుతో ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్ గ్రామంలో రైతులు పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో గాలివాన…

తుపాకీ దొంగ‌త‌నం చేసిన అగ్నివీర్‌ కానిస్టేబుల్‌

అత‌ను రెండేళ్ల కింద‌ట నావికాద‌ళంలో అగ్నివీర్ కానిస్టేబుల్‌గా చేరాడు. సోద‌రుడితో క‌లిసి ఏకంగా ఓ తుపాకీ, బుల్లెట్లు ఎత్తుకొచ్చాడు.. విచారించిన అధికారులు అత‌న్ని, ఆయ‌న సోద‌రుణ్ని అరెస్టు చేశారు. సంచ‌ల‌నం క‌లిగించిన కేసు వివ‌రాలు ఇలా ఉన్నాయి...…

బోధన్‌లో ఉగ్రవాదుల కదలికలు

Terrorist movements in Bodhan:నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. పట్టణంలో ఉగ్రవాది ఉంటున్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు దాడి చేసిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాది పట్టణంలోని అనీసనగర్‌‌కు చెందిన…

క‌ల‌క‌లం రేపిన నాన‌మ్మ‌, మ‌న‌వ‌రాలు మృత‌దేహ‌లు..

The bodies of the grandmother and grandchildren, who caused a stir:ఓ నాన‌మ్మ‌, ఆమె మ‌న‌వ‌రాలు అనుమాన‌స్ప‌ద స్థితిలో మృత్యువాత ప‌డ్డారు. వారిద్ద‌రి మృత‌దేహాలు బెడ్ పై ప‌డి ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని…

కాంగ్రెస్–బీఆర్ఎస్ ఘర్షణ.. ఫ్లెక్సీ తొలగింపుతో ఉద్రిక్తత

ఓ ఫ్లెక్సీ వివాదం రెండు పార్టీల న‌డుమ ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. అది కాస్తా దాడుల వ‌ర‌కూ వెళ్లింది. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే కాంగ్రెస్ నేత‌లు త‌మ‌పై దాడుల‌కు దిగార‌ని బీఆర్ఎస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గాయ‌ప‌డ్డ బీఆర్ఎస్ నేత‌ల‌ను…

కాళ్లు మొక్కుతం

Singareni:సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కరించాలంటూ డిపెండెంటు ఉద్యోగ బాధితులు ఆందోళ‌న నిర్వ‌హించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏఐటియూసి కార్యాలయం ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఏండ్లు గడుస్తున్నా తమ సమస్య పరిష్కరించటంలో గుర్తింపు,…

35 శాతం లాభాల వాటా చెల్లించాలి

Singareni:సింగ‌రేణిలో 2024 -25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి వెంటనే లాభాలలో 35 శాతం చెల్లించాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియా గోలేటి CHP లో నిర్వహించిన గేట్…