Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మున్సిపల్ ఎన్నికల నగారా..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది.. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల వివరాలు వెల్లడించారు. రేపట్నుంచి మున్సిపల్ నామినేషన్లు షురూ…
ఆకట్టుకున్న సీతక్క హాకా నృత్యం
మేడారం జాతరను (Medaram Jatara ) న్యూజిలాండ్ మావోరి తెగకు ( New Zealand Maori tribe ) చెందిన ప్రతినిధులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గద్దల ప్రాంగణంలో వారి హాకా నృత్య ప్రదర్శన ( Haca Dance ) ఆకట్టుకుంది. తెలంగాణ, న్యూజిలాండ్ సాంస్కృతిక…
జాతర బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే
సమ్మక్క జాతర సందర్భంగా బెల్లంపల్లి నుంచి బస్ సర్వీసులను ఎమ్మెల్యే గడ్డం వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్ ప్రారంభించారు. కొత్త బస్టాండ్ నుంచి ఈ బస్సులు బయల్దేరనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. సమ్మక్క జాతర కోసం వెళ్లే…
హోదా మరిచిన స్నేహం…
Minister Seethakka:రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క పదవులు, హోదాలను పక్కన పెట్టి.. తన చిన్ననాటి స్నేహితులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మేడారం పర్యటనలో భాగంగా తన పాఠశాల నాటి…
ఎస్ఐని ఢీ కొట్టి.. ఈడ్చుకుని వెళ్లి…
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న ఎస్ఐని టెస్ట్ తప్పించుకోవడానికి కారుతో ఢీ కొట్టడమే కాకుండా, దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఈడ్చుకువెళ్లాడు. కలకలం సృష్టించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా యాచారం…
తాండూర్ లో సీనియర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూర్ మండల సీనియర్ క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ పోటీలు నిర్వహించారు. దాదాపుగా 20 ఏళ్ల కిందట వరకు క్రికెట్ ఆడిన మండలంలోని క్రీడాకారులందరూ కలిసి వెటరన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పేరుతో పోటీలు నిర్వహించారు. 40…
సింగరేణి బంగారు బాతులా మారింది… పరిరక్షణకు ఉద్యమించండి..
Singareni:సింగరేణి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నదని... పన్నెండు సంవత్సరాలుగా సింగరేణి రాష్ట్ర ప్రభుత్వాలకు “బంగారు బాతు”గా మారిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి (Union Minister for Coal Mines Gangapuram…
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
Road Accident:తాండూరు మండంలోని ఐబీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పాత ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. దీంతో సాయి అనే యువకుడికి బలమైన…
దిగుమతులు తగ్గిస్తాం… సింగరేణికి ప్రాధాన్యమిస్తాం..
Singareni:విదేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గించి... సింగరేణి బొగ్గుకు ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister for Coal, Kishan Reddy) తెలిపారు. ఆదివారం ఆయన కొత్తగూడెం(Kothagudem)లోని పద్మావతి ఖని…
బంగ్లాదేశ్లో దారుణం… హిందూ యువకుడి సజీవ దహనం
Atrocity in Bangladesh... Hindu youth burned alive:బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడిని సజీవ దహనం చేశారు. ఈ భయంకర ఘటన నార్సింగ్డి ప్రాంతంలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో అల్లరిమూకలు ఓ దుకాణంపై దాడికి దిగాయి. షట్టర్ పూర్తిగా…