Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తెలంగాణకు అండగా ఉండండి
Telangana CM With PM Modi: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-ఈఈకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి…
బీఆర్ఎస్ ముగిసిన కథ. కాంగ్రెస్ పార్టీది విఫల కథ
Etela Rajender:బీఆర్ఎస్ ముగిసిన కథ. కాంగ్రెస్ పార్టీది విఫల కథ అంటూ ఎద్దేవా చేశారు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్.. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…
చేతబడితోనే పాకిస్తాన్ ఓడిపోయింది..
ICC Champions Trophy 2025: అదన్నమాట అసలు సంగతి... పాకిస్తాన్ టీం అసలు కప్పు గెలవాల్సి ఉండే... కానీ, చేతబడి పుణ్యమా అని ఓడిపోయిందట.. కొందరు పండితులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా చేతబడికి సంబంధించిన పూజలు చేయడంతో ఆ టీం…
ఫారెస్టోళ్లతో కొట్లాడినా..
MLA Vinod: ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ నిత్యం ఆలోచిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం ఆయన బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే నూతన రోడ్డు పరిశీలించారు. సీ సందర్భంగా బెల్లంపల్లి మండలం…
64 కోట్ల మంది పుణ్యస్నానాలు
Maha Kumbh 2025: సమస్త జగతికి ఆశీర్వచనాలు అందించే సనాతన ధర్మ వేడుక...! మహా కుంభమేళ.. సమస్త జగతికి సకల శుభాలను అందించే శక్తి సనాతన ధర్మ ఉపాసన సొంతం.. భక్తజన కోటి విశ్వాసంతో ఆచరించే అమృత స్నానం మన చారిత్రక వైభవ మహత్యానికి సాక్ష్యం.. సనాతన…
మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులు
CM Revanth Reddy: మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. మంచిర్యాల ప్రజలు ముఖ్యంగా…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత, కేటీఆర్, కేసీఆర్ ఏ పార్టీకి ఓటేస్తరు..?
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత, కేటీఆర్, కేసీఆర్ ఏ పార్టీకి ఓటేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి…
బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు
Early arrest of BRS leaders: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మూడు జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో ఆయన పర్యటన సాగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ…
మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన..
CM Revanth Reddy: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఈ నెల 25న ప్రచారం ముగియనుండగా 24న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాలు…
కొత్త మద్యం బ్రాండ్లకు ఆహ్వానం
New Liquor Brands In Telangana : కొత్త లిక్కర్ బ్రాండ్లకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లను ఆహ్వానించేందుకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల…