Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
Congress: తమ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్…
నామినేటేడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం
Filling up of nominated posts in Telangana : తెలంగాణలో మరోమారు నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తెర పైకి వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై ప్రకటన చేయడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో త్వరలో నామినేటెడ్…
ఆ ప్రమాదం… విషాదాంతం..
SLBC Tunnel Incident: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ (SLBC) ప్రమాదం విషాదాంతంగా ముగిసింది. వారం రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా శుక్రవారం టీబీఎం మిషన్ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్తో కట్…
టన్నెల్ సహాయక పనుల్లో సింగరేణి అవిశ్రాంత కృషి
Singareni: ఎస్ఎల్ బీసీ వద్ద కీలక రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. సింగరేణి రెస్క్యూ సిబ్బంది అత్యాధునిక గ్యాస్ కటింగ్ యంత్రాలతో ఇనుప పైపులు, గడ్డర్లను కత్తిరిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడం…
ఎస్ఎల్బీసీకి చేరుకున్న సింగరేణి సీఎండీ
Singareni:ఎస్ఎల్బీసీలో టన్నెల్ ప్రమాద ఘటన స్థలానికి సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఆరా తీశారు. భూగర్భంలో ప్రమాదాల సమయంలో సహాయ చర్యల్లో సుశిక్షితులైన సింగరేణి సిబ్బంది 100 మందికి పైగా పని చేస్తున్నారు.…
లాఠీ, రాళ్లతో దాడులు చేశారు
పోలీసులు ఎదురుగానే మా పై దాడులు చేశారు... కాంగ్రెస్ నాయకుడి అనుచరుడు ఒకరు కానిస్టేబుల్ వద్ద ఉన్న లాఠీ తీసుకుని మాపై దాడి చేశారు.. ఏకంగా రాళ్లు సైతం విసిరి భయానకవాతావరణం సృష్టించారు.. మంచిర్యాలలో ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి ఉందా..?…
ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోండి..
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణ విషయంలో ఎస్ఐ సుగుణాకర్పై ఫిర్యాదుల పరంపర వెల్లువెత్తుతోంది. ఆయనపై రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారికి, రామగుండం కమిషనర్, మంచిర్యాల…
పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు
పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ(BJP) నేతలు ఆరోపించారు. తమ నేతపై చేయి చేసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ తీగల్ పహాడ్ జిల్లా…
సింగరేణి లారీకి ప్రమాదం.. కార్మికులకు గాయాలు
singareni: సింగరేణికి చెందిన ఓ లారీకి ప్రమాదం సంభవించడంతో కార్మికులకు గాయాలయ్యాయి. సింగరేణికి సంబంధించిన సామాగ్రి తెచ్చేందుకు కొత్తగూడెంకు అన్ని ఏరియాల నుంచి లారీలు వెళతాయి. అక్కడి నుంచి సామాగ్రి లోడ్ చేసుకుని ఆయా ప్రాంతాల…
తెలంగాణకు అండగా ఉండండి
Telangana CM With PM Modi: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-ఈఈకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి…