Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బాధ్యతల నుంచి తప్పుకుంటా…
Cpngress: కాంగ్రెస్ పార్టీ(Cpngress Party) ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి నేతల సమావేశం హాట్హాట్గా సాగింది. నేతలు ఒకరికొకరు ఫిర్యాదులు, కౌంటర్లు, అసంతృప్తులు ఇలా సాగింది సమావేశం. మీనాక్షి నటరాజ్ ముందు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి నేతల…
మహాకుంభమేళాలో పడవలు నడిపి.. రూ.30 కోట్ల సంపాదన..
Maha Kumbh 2025: భారతదేశాన్ని ఏకం చేసిన పండుగ మహాకుంభమేళా.. దాదాపు దేశంలోని సగం మంది ప్రజలు ఈ ఆధ్యాత్మిక సంరంభంలో పాలు పంచుకున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 66 కోట్ల మంది మహాకుంభమేళాకు హాజరయ్యారని అధికారులు…
మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దె బస్సులు.. జీవో జారీ
Telangana: మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో సైతం జారీ చేసింది.…
తగ్గుతున్న బంగారం ధరలు..
Gold Rate: ఐదు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తులం బంగారం ధర లక్ష దాటేందుకు ఉరకలు వేస్తూ ఉరుకుతున్న సమయంలో స్వల్పంగానైనా తగ్గుతున్న ధరలతో సామాన్యులు కాస్త ఊరట చెందుతున్నారు. దేశంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా…
పెండ్లి బరాత్లో లొల్లి.. కత్తిపోట్లు
నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లి తండాలో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు కత్తిపోట్లకు దారి తీసింది.. వివరాల్లోకి వెళితే... పెండ్లి బరాత్ జరుగుతుండగా, శ్రీకర్, రాజు అనే ఇద్దరు యువకుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. డాన్స్ చేసే విషయంలో…
బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ర్యాగింగ్
Ragging : ర్యాగింగ్ భూతాన్ని తరిమేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా అది మాత్రం మారడం లేదు. కేసులు నమోదు చేసినా, చివరకు విద్యార్థులను పాఠశాలలు, కళాశాలల నుంచి బహిష్కరించినా ర్యాగింగ్ మానడం లేదు. తాజాగా మంచిర్యాల జిల్లా…
వణికిస్తున్న వానరాలు…
చెట్లు విరుగుతున్నయ్... గూనపెంకులు పగులుతున్నయ్... అడ్డుగా పోత మీద కొన్ని దాడులు చేస్తున్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇల్లు గుల్లచేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని పలు పల్లెల్లో నిత్యం కోతుల దాడులతో పల్లెజనం భీతిల్లుతున్నారు. వానర…
పోలీస్ స్కూల్ దేశానికి రోల్ మాడల్గా ఉండాలి
Revanth Reddy: సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ను కూడా దేశానికి ఒక రోల్ మాడల్గా ఉండేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలని, క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి…
కాపుల కలకలం.. ఏఐసీసీ సీరియస్
AICC Serious: వీహెచ్ ఇంట్లో నిర్వహించిన కాపు సంఘం నేతల సమావేశం ఇప్పుడు రాజకీయ వేడిని రగిలిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆ సమావేశం నిప్పు రాజేసింది. ఈ వ్యవహారంపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాల్సిన…
సింగరేణి జీఎంపై చర్యలు తీసుకోండి
Singareni:మందమర్రి ఏరియా జీఎంపై చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ACP, మందమర్రి పోలీసు స్టేషను లో ఫిర్యాధు చేశారు. వివరాల్లోకి వెళితే AITUC బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి చాగం మల్లేష్ శుక్రవారం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం వెళ్లారు.…