Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
గుండె డాక్టర్ను మింగేసిన గుండెపోటు
ఆయన వయసు 41 ఏండ్లే.. కానీ ఇప్పటి వరకు 16 వేల గుండె ఆపరేషన్లు చేశారు. ఆయన హస్తవాసి మంచిందని చుట్టుపక్కల పేరుంది. ఆయనతో ఆపరేషన్ చేయించుకునేందుకు ఎంత సమయం అయినా పర్లేదు పేషెంట్లు వేచి చూస్తారు. కానీ, అలాంటి డాక్టర్నే…
మద్దతు ధర పెంచిన కేంద్రం
Central Cabinet: ఖరీఫ్ సీజన్లో పండిన పంటలకు మద్ధతు ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా…
లక్ష సాయం… మార్గదర్శకాలు జారీ…
వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినేట్ ఆమోదముద్ర వేసింది. అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు దరఖాస్తు…
ఉపాధి మస్టర్ పడ్తలేదు
NREGS: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు మస్టర్ పడక ఆందోళనకు గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆ పథకానికి సంబంధించి కూలీల హాజరు ఆన్లైన్లో నమోదు చేయాలి. పని చేస్తున్న ప్రదేశంలో ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ,…
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం
Congress: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరుల వల్ల ఆరిజన్ డైరీ భాగస్వామి షేజల్ అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసిందని ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి, డీసీసీ…
సమ్మె విరమించిన రేషన్ డీలర్లు.. పంపిణీ షురూ..!
Ration dealers: రేషన్ డీలర్లతో ప్రభుత్వం జరిపిన చర్యలు సఫలమయ్యాయి. సమ్మె విరమించిన రేషన్ డీలర్లు పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ రోజు సచివాలయంలో రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. మంత్రి హామీ మేరకు…
వైన్ పేరుతో కోట్ల రూపాయలు ముంచేశారు..
మేం వైన్ కంపెనీలో పెట్టుబడి పెడతాం.. మీరు ఒక వైన్బాటిల్ ఖరీదు చేయండి.. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తాం.. కొందరిని జాయిన్ చేస్తే మీకు నెలనెలా జీతం కూడా ఇస్తామని చేసిన ప్రకటన నమ్మిన కొందరు అమాయకులు అందులో పెట్టుబడి పెట్టి…
జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ..
Battina brothers: జూన్ 9న మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదాన్ని బత్తిన సోదరులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కరోనా వల్ల మూడేళ్లుగా చేప ప్రసాదాన్ని నిలిపివేశారు.. మళ్లీ ఈ ఏడాది నుంచి చేప మందును పంపిణీ…
ప్రజారక్షణలో పోలీస్ శాఖ అహర్నిశలు పని చేస్తోంది
Ramagundam Police Commissionerate: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తున్నదని, పండుగ సెలవులు లేకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడిపేందుకు వారు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్…
అడవి నుంచి అమరత్వం దాకా..
Maoist leader Katakam Sudarshan: పేదోళ్ల కన్నీళ్లు తుడిచేందుకు.. వారిని ఆకలి బాధ నుంచి విముక్తి చేసేందుకు.. పీడిత, తాడిత వర్గాల దాస్య శృంఖలాలు తెంచేందుకు ఆయన అడవి బాట పట్టారు. ఆయన ఉద్యమంలోకి వెళ్లింది మొదలు ఇంటి వైపు కన్నెత్తి…