Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తండ్రి చనిపోయాడు.. తల్లి వంట మనిషి..
Civils Results: తండ్రి గతంలోనే మరణించాడు.. తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తుంది... అయినా కష్టపడి చదివాడు. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిశాడు.
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల పరిధిలోని తుంగెడ గ్రామానికి చెందిన…
జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ
CM KCR: జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనలకు పోడు భూముల పట్టాల పంపిణీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజు వారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల…
మోదీ నంబర్ 1
Pm Modi: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి టాప్లో నిలిచారు. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ సర్వేలో మోదీకి 78 శాతం రేటింగ్ దక్కింది. అంతకు ముందు సర్వేల్లోనూ ఆయన తొలిస్థానంలోనే…
నేను చనిపోతే ఆ సీఐ బాధ్యుడు
Adilabad:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు డబ్బా తో వచ్చిన సిందే రోహిత్ అనే యువకుడు పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్య…
మోదీ కాళ్లు మొక్కిన మరో ప్రధాని
Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కారో ప్రధానమంత్రి. మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనో ఉన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకు స్వాగతం…
ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
Medical Camp: ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద వహించి జాగ్రత్తలు పాటించాలని నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని న్యూ నాగార్జున కాలనీలో డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని…
కాంగ్రెస్ నేతలకు ప్యాకెట్ మనీ కింద రూ. 1000 కోట్లు
BJP Telangana chief Bandi Sanjay: కాంగ్రెస్ నేతలకు ప్యాకెట్ మనీ కింద ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1000 కోట్లు ఇచ్చాడని బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్…
కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా?
Bandi Sanjay Kumar: కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా? ఆ ప్రాంతంలో గజం లక్షకుపైగా పలుకుతుంటే రూ.7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు? అదే ప్రాంతంలో సర్కారు భూమిని హెచ్ఎండీఏ అధికారులు గజానికి లక్ష పదివేలకు…
నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా..
Fake seeds: నకిలీ విత్తనాలపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. నకిలీ విత్తనాల విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వానాకాలం దగ్గర పడుతుంటంతో రైతులు…
ఎగిరే శవ పేటికలకు కాలం చెల్లింది
MiG-21: మిగ్-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 50 మిగ్ యుద్ధ విమానాలను పక్కకు పెట్టింది. ఈ విమానాలు తరచూ ప్రమాదానికి గురి కావడం, పెద్దఎత్తున మరణాలు…