Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కాణిపాకంలో అంతరాలయ దర్శనం ప్రారంభం
Kanipakam Temple: శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అంతరాలయ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అంతరాలయ దర్శనాన్ని అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. రూ.500 టికెట్తో భక్తులు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు.…
రక్షణ రంగానికి పెద్దపీట
Union Budget 2026:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వార్షిక బడ్జెట్ లో రక్షణ మంత్రిత్వ శాఖకు పెద్దపీట వేశారు. ఈసారి రక్షణ మంత్రిత్వ శాఖకు ఏకంగా 7.8 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇది- 2025-26 ఆర్థిక సంవత్సరంలో…
మాట తూలింది… పొత్తు ముగిసింది..
రాజకీయాల్లో ఉన్న వారికి రెండు ధర్మాలు ఖచ్చితంగా ఉండాలి... ఒకటి అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండటం... అదే సమయంలో నోరు అదుపులో ఉండటం... ఈ రెండూ ఉంటేనే రాజకీయ వేత్తగా రాణిస్తారు... నాయకుడిగా ముందుకు సాగుతారు... అధికార బలం…
అష్టదిగ్భందం
Minister Vivek:వాస్తవానికి అధికార పార్టీ అనగానే ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అధికారం వారిదే కావడం, సహజంగానే ఆర్థిక వనరులు అందుబాటులో ఉండటం, అధికారులు సైతం వారి మాటే వినడం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... దీంతో అధికార పక్షంతో…
బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు..
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయనున్నాయి. కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కోసం…
మున్సిపల్ ఎన్నికలపై సీఎం మీటింగ్
CM Revanth Reddy:తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమెరికా నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్…
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate today: కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి. ఇటీవల అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి…
వాళ్లకి టిక్కెట్లు లేవు..
Congress:బెల్లంపల్లి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో రోజుకో రకంగా మలుపులు తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్…
జాతరలో బైక్పైన మంత్రులు…
Medaram 2026:అన్ని ఏర్పాట్లతో మేడారం మహా జాతర సజావుగా సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా చూసేందుకు ప్రభుత్వం సమ్మక్క–సారలమ్మ జాతరను నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు.…
వనమెల్ల… జనమై…
Medaram Jatara 2026: మేడారం మహా జనసంద్రమైంది. అమ్మ కరుణ కోసం భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన బిడ్డలతో మహారణ్యం జనారణ్యమైంది. పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారం చేరుకున్నాక సారలమ్మ గద్దెపై కొలువుతీరింది..ఈ రోజు సమ్మక్క రానుంది
మేడారం సమ్మక్క -…