Browsing Category

తాజా వార్తలు

ఆర్ఎస్ ప్ర‌వీణ్ కు స‌జ్జ‌నార్ నోటీసులు

బీఆర్‌ఎస్‌ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు నోటీసులు అందిన రెండ్రోజుల్లోపు ఆధారాలు ఇవ్వాలని ప్రవీణ్‌ కుమార్​ను సీపీ ఆదేశించారు. విలేక‌రుల స‌మావేశంలో సీపీ సజ్జనార్‌పై 7…

లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన సీనియ‌ర్ అసిస్టెంట్‌

ACB Trap:లంచం తీసుకుంటుండగా ఓ సీనియర్​ అసిస్టెంట్​ను ఏసీబీ అధికారులు వ‌ల‌ప‌న్ని పట్టుకున్నారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో కటకం విద్యాసాగర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్నారు. ఓ రైతు…

కొత్త సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

Training classes for new sarpanches:కొత్త‌గా ఎన్నికైన సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు (District Panchayat Officer Venkateswar Rao) అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల…

మేడారం జాత‌ర‌లో త‌ప్పిన ప్ర‌మాదం

Medaram Jathara:మేడారం జాత‌రలో మునిగిపోతున్న ముగ్గురు భ‌క్తుల‌ను ఎస్‌డీఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు స్పందన దళం) 5వ బెటాలియన్, తెలంగాణ ప్రత్యేక పోలీస్ పోలీస్ సిబ్బంది శుక్రవారం రక్షించారు. భూపాలపల్లికి చెందిన మేకల జంపయ్య (36), మేకల సరిత ( 14)…

మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యాదు

త‌న‌ను MIM బెదిరింపుల‌కు గురి చేస్తున్నార‌ని కార్పొరేట‌ర్ ఆకుల శ్రీ‌వాణి శుక్ర‌వారం మ‌హిళాక‌మిష‌న్ కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మ‌హారాష్ట్రలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్బ‌రుద్దీన్ 15 నిమిషాలు అంటూ మాట్లాడుతున్నార‌ని,…

మేడారం జాత‌ర‌కు ప్ర‌త్యేక రైళ్లు

Special Trains For Medaram Jathara : తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా జ‌న‌వ‌రి 28 నుంచి ఫిబ్ర‌వ‌రి 01వ తేదీ వ‌ర‌కు ప్రత్యేక రైళ్లు భక్తుల…

మేడారం జాత‌ర‌కు ప్ర‌త్యేక రైళ్లు

Special Trains For Medaram Jathara : తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా జ‌న‌వ‌రి 28 నుంచి ఫిబ్ర‌వ‌రి 01వ తేదీ వ‌ర‌కు ప్రత్యేక రైళ్లు భక్తుల…

అన్నం పెట్టారు.. అడుగులో అడుగేశారు..

Deputy CM Bhatti Vikramarka:రెండేళ్ల కింద‌ట ఒక ల‌క్ష్యంతో పాద‌యాత్ర చేశాను.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాను.. ఆ రోజు నాతో అడుగులో అడుగు వేశారు.. అన్నం పెట్టి ఆద‌రించారు.. ప్రజా ప్రభుత్వం వస్తుందని... మళ్లీ…

మీకు కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చా..

Deputy CM Bhatti Vikramarka:మీరు చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది... మీ సమస్యలు తీరుస్తుంది.. మీరు కోరుకున్నట్టే కృతజ్ఞతలు తెలవడానికి వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. ఈ…

స‌రైన ప‌త్రాల‌తో రిజిస్ట్రేషన్

వ్యవసాయ భూములకు సంబంధించి పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. తాండూర్ మండలం రాంపూర్ లో భూముల రీ సర్వేపై ద్వారకాపూర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సుకు హాజ‌ర‌య్యారు. ఈ…