Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఫ్రీగా హలీమ్.. ఎగబడిన జనం..
ముస్లింలకు రంజాన్ ప్రారంభమైంది. దీంతో ఎక్కడ చూసినా ఇప్పుడు హలీమ్ బట్టీలు విరివిరిగా వెలుస్తున్నాయి... చాలా హోటళ్లలో వీటిని తయారు చేస్తున్నారు. గల్లీ నుంచి మెయిన్ సెంటర్ వరకు వేల సంఖ్యలో హలీమ్ విక్రయాలు కొనసాగుతున్నాయి. రంజాన్ మాసంలో…
తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు
Telangana Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ భేటీ (Telangana Cabinet) నిర్వహించారు. వేసవి మొదలైనందున వచ్చే మూడు నెలల పాటు తాగునీటి సరఫరా ప్రణాళికతో పాటు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన అంశాలపై…
బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా
Ministers Ponnam, Jupally:ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ తరలించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జీ మంత్రి…
ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
RTC Bus Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఉట్నూరు మండలం శ్యామ్పూర్ వద్ద చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం ఆదిలాబాద్ బయల్దేరింది. శ్యామ్పూర్ వద్దకు చేరుకోగానే..…
జైలులోనూ బాల్క సుమన్కు వేధింపులు
Balka Suman:ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతలను జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నారని సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్ ఆరోపించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా పనిచేసిన బాల్క…
హైదరాబాద్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం
Major terror plot foiled in Hyderabad:హైదరాబాద్లో మరో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు చంచల్గూడ పరిసరాల్లోని మూసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాలపై గట్టి నిఘాపెట్టారు.
ఉగ్రవాద దాడులకు కుట్ర…
ట్రాన్స్ఫార్మర్ దొంగతనం
నీలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మాదారం పోచమ్మ ఆలయం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దొంగలు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దానిలోని రాగి తీగని దొంగలించుకుపోయారు. ఈ విషయమై విద్యుత్A.Eకి,…
దేశం కోసం ఏఐ కౌన్సిల్ కావాలి..
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో “ఏఐ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఏఐ…
ఆ పోలీసులను వదిలిపెట్టం..
కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులకు కౌంట్డౌన్ స్టార్ట్.. రేపు మళ్ళీ బీఆర్ఎస్ రాగానే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఎవరూ కాపాడలేరని.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హెచ్చరించారు.…
బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
Balka Suman:బాల్క సుమన్ కేసు విషయంలో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు. ఇందులో ఏ 1గా బాల్క సుమన్, ఏ 2 గా మూల రాజిరెడ్డి, రాజారమేష్ తదితరులు ఉన్నారు. వీరిలో
అరెస్టైన నిందితులు:
ఏ1 – బాల్క సుమన్
ఏ2 – మూల రాజిరెడ్డి
ఏ4 – దోమకొండ అనీల్…