Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో… హరీష్ రావుకు నోటీసులు
Phone tapping case:తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు BRS మాజీ MLAలు జైపాల్యాదవ్, చిరుమర్తి లింగయ్యను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా…
మేడారం జాతరలో తప్పిపోతారనే భయం లేదిక…
Medaram Jathara:తెలంగాణ కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణా సర్కార్ శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఈసారి మేడారం జాతరలో ఆధునిక సాంకేతికత ఉపయోగించాలని భావిస్తున్నారు. దీంతో మేడారం జాతర…
ప్రేమ పేరుతో మోసం.. ఎస్ఐకి పదేండ్ల జైలు శిక్ష
యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో ఓ ఎస్ఐకి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. గుంటూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పిన ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి... నగరపాలెం ఎస్ఐగా పనిచేస్తున్ రవితేజ మీద ఓ యువతి ఫిర్యాదు…
కాంగ్రెస్ సమావేశం రసాభాస
Congress:టిక్కెట్ల కోసం కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. ఏకంగా మంత్రి ముందే గొడవకు దిగడంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆయన సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారు. ఈ సమావేశంలోనే ఓ దళిత నేతను డీసీసీ అధ్యక్షుడు తోసివేయడం వివాదం మరింత ముదిరేలా…
మనవడితో కలిసి నిలువెత్తు బంగారం ఇచ్చిన సీఎం
CM Revanth Reddy:మేడారం(Medaram) సమ్మక్క- సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు పునఃప్రారంభించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు ఆదివాసీలు…
కాంగ్రెస్ లో చేరి తప్పు చేశా.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
Gudem Mahipal Reddy:తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. అందులో చేరటం వల్ల నియోజకవర్గ ప్రజలకు గానీ, నాకు గానీ.. వెంట్రుక మందం కూడా లాభం జరగలేదని... పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గ ముఖ్య నేతలతో…
తప్పుడు రాతలతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
CM Revanth Reddy: తప్పుడు రాతలతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. “మా ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దు.…
19న ప్రజావాణి రద్దు
మంచిర్యాల జిల్లా ప్రజల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ‘ప్రజావాణి’కి సంబంధించి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక…
న్యాయవాదుల సంక్షేమమే నా ధ్యేయం
Bar Council Elections:న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని, వారి గౌరవానికి భంగం కలగకుండా సంస్థాగతమైన మార్పులు తీసుకువస్తానని సీనియర్ అడ్వకేట్ వి. రఘునాథ్(Senior Advocate V. Raghunath) చెప్పారు. బార్ కౌన్సిల్ ఎన్నికల(Bar Council…
వెంట వెంటనే పైసలు
పని చేస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు... నెలల తరబడి వాటి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. కానీ ఇక నుంచి ఆ దుస్థితికి తెరపడనుంది. ఉపాధి హామీ పథకం కూలీలు పైసల కోసం ఇకపై నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. పనిచేసిన వెంట వెంటనే…