Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్ఫోన్…
Slimmest Smartphone :భారత్ మార్కెట్ లో చాలా కంపెనీలు స్లిమ్, అల్ట్రా స్లిమ్ డిజైన్ తో అందుబాటులోకి తెస్తున్నాయి. భారీ బ్యాటరీలు కలిగి ఉన్న మోడల్స్ కూడా స్లిమ్ డిజైన్ తో వస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ…
మరోసారి తనదైన ముద్ర… మీనాక్షి నటరాజన్
AICC Telangana affairs incharge Meenakshi Natarajan:కాంగ్రెస్ అంటేనే కాస్త హడావుడి ఎక్కువ.. అధికారంలో ఉన్న పార్టీ... ఒక గ్రామస్థాయి నాయకుడైనా సరే హంగూ ఆర్భాటం ఉండాల్సిందే.. ఇక పెద్ద స్థాయి నాయకుడి గురించి చెప్పాల్సిన పనే లేదు...…
బీజేపీ నేతల అరెస్టు
BJP leaders arrested: బీజేపీ నేతలు, కార్పొరేట్లరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పార్టీ జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారానికి సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు.…
యూరియా లేక రైతుల ఇక్కట్లు
Former Sirpur MLA Koneru Konappa: సిర్పూర్ నియోజకవర్గంలో రైతులు యూరియా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భట్టుపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు నిత్యం యూరియా…
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
తాటిచెట్టుపై నుండి పడి ఓ గీత కార్మికుడికి (Toddy worker injured) గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం మాదారం 3 ఇంక్లైన్ లో చోటు చేసుకుంది.
తాండూరు మండలం మాదారం గ్రామానికి చెందిన రంగు లక్ష్మీనారాయణ గౌడ్ అనే గీత…
సింగరేణి కార్మికులకు కవితక్క లేఖ
Kavitakka wrote a letter to the Singareni workers:సింగరేణిలో కార్మికుల హక్కులు సాధించుకునేందుకు తాను పోరాటాలు చేస్తుంటే కొందరు తనపై కుట్రలు పన్నారని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.…
కవితక్క కష్టపడి పనిచేస్తే.. మీరిచ్చే బహుమతి ఇదా..?
Resignation from TBGKS:కవితక్క పదేండ్ల పాటు కార్మికుల కోసం ఎంతో కృషి చేశారు... ఎన్నో హక్కులు సాధించేందుకు ముందు నిలబడ్డారు.. రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మికుల మధ్య వారధిలా పనిచేశారు. కేసీఆర్తో మాట్లాడి ఒప్పించి కార్మికుల…
ఎమ్మెల్యే పీఏలు.. మందు తాగి చిందులు..
వారిద్దరూ ఓ ఎమ్మెల్యేకి PA లు.. బాధ్యతాయుతంగా ఉండాల్సిన వాళ్ళు.. తప్ప తాగి రోడ్డు పైన చిందులు వేశారు. వారికి కాంగ్రెస్ నేతలు సైతం తోడయ్యారు. ఇంకేముంది... రచ్చ రచ్చ చేశారు.
తమది అధికార పార్టీ.. పైగా ఎమ్మెల్యే అనుచరులు.. ఇంకేముంది..…
మీ మంత్రి… ఎమ్మెల్యే ఏం పీకలేరు..
నువ్వు మీ మంత్రి... ఎమ్మెల్యే ఏం పీకలేరు.. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..? జీఎంకి చెప్తావా చెప్పుకో..? తనను ఓ ఫోర్మెన్ తింటారని బెల్లంపల్లి మాజీ కౌన్సిలర్ ఒకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సింగరేణి విద్యుత్…
పార్లమెంట్లో గందరగోళం..
పార్లమెంట్లో బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ కొత్త సవరణ బిల్లు ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే…