వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

Indiramma Atmiya Bharosa: తెలంగాణ హైకోర్టులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. పురపాలికల్లో ఉన్న రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం డబ్బులు ఇవ్వడం లేదని నారాయణపేట వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్…

ఘోర ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

Warangal: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ లారీ ఆటోలపై దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందారు. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు రోడ్డు పక్కనే ఉన్న ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఏడుగురు వ్యక్తులు…

10 కోట్ల మంది పుణ్య‌స్నానాలు

Mahakumbhamela: వణికించే చలి, దట్టమైన పొగమంచు ఇవేవీ లెక్కచేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ…

బ‌ద్నామ్ చేసేందుకు కుట్ర‌

Congress: రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావుని బ‌ద్నామ్ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర ప‌న్నుతున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నంనూర్ లో ప్రభుత్వ ఫించన్ తీసుకున్న లబ్దిదారులు…

నువ్వు లేకున్నా మేమున్నాం మిత్రమా..

Friends who helped the friend's family financially: త‌మ‌తో చ‌దువుకున్న స్నేహితురాలు మృతి చెందింది. అస‌లే పేద కుటుంబం. ఆమెకు ఓ పాప ఉంది. త‌ను ప్ర‌భుత్వ హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకుంటోంది. దీంతో ఆ కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డాల‌ని భావించారు…

తండ్రిని హ‌త్య చేసిన త‌న‌యుడు

Murder: కుటుంబ క‌ల‌హాల‌తో క‌న్న‌తండ్రిని కొడుకే హ‌త్య చేసిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా ఇందారంలో చోటు చేసుకుంది. ఇందారం గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య(48) ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం అర్ధ‌రాత్రి తండ్రి రాజ‌య్య‌ను కొడుకు…

రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష

RGV: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తీర్పు చెప్పింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మను దోషిగా తేల్చింది. ఈ మేరకు ముంబై అంథేరి కోర్టుబి3 నెలల జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారునికి RGV…

అవినీతి కాదు… అభివృద్ది చేస్తున్నాం

మంచిర్యాల‌ను తెలంగాణ రాష్ట్రంలోనే నంబ‌ర్ వ‌న్‌గా నిలిపేందుకు ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు కృషి చేస్తున్నార‌ని దానిని చూసి ఓర్వ‌లేక‌నే మాజీ ఎమ్మెల్యే దివాక‌ర్ రావు పిచ్చి పిచ్చి ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నేత‌లు…

200 మొబైల్ ఫోన్ల అప్ప‌గింత

Ramagundam Police Commissionerate: రామగుండం కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న, దొంగాలించిన సెల్ ఫోన్ రిక‌వ‌రీ మేళా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 200 ఫోన్ల‌ను బాధితుల‌కు అప్ప‌గించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను…

అందుకే కొట్టా

'నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వ‌ర‌కు ఎవరిపై చెయ్యి కూడా ఎత్తలేదు. కానీ..ఈరోజు జరుగుతున్న అన్యాయం చూసి న్యాయం కోసం చేయి చేయికోవాల్సి వచ్చిందస‌ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీద చేయి చేసుకోవటంపై ఆయ‌న స్పష్టత…