కొమురం భీమ్ జిల్లాకు గజరాజుల భయం
తెలంగాణలోని కొమురం భీమ్ జిల్లాలో మళ్లీ ఏనుగులు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లో చంద్రాపూర్ జిల్లాలో నాలుగు రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. అందులో రెండు ఏనుగులు తెలంగాణలో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు…