ఏసీబీ వలలో మార్కెటింగ్ అధికారి

ACB ATTACK: నిర్మల్ జిల్లాలో మరో అధికారి ఏసీబీ చేతికి చిక్కారు. జిల్లా మార్కెటింగ్ అధికారి తంగడిపల్లి శ్రీనివాస్ లంచం తీసుకుంటుడగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కుమ్మరి వెంకటేష్ దడ్వాయి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జిల్లా…

తెలంగాణ, ఏపీ లో భూ ప్రకంపనలు

Earthquakes in Telangana, AP: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కొత్తగూడెం, ఖమ్మలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది.…

అదిగో పులి… ఇదిగో తోక‌…

Tiger: కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాను పులి వణికిస్తున్నది. మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి తిరుగుతుండ‌టంతో అటు అధికారులు, ఇటు ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాగజ్‌నగర్‌ మండలంలో ఓ పత్తి చేనులో శుక్రవారం ఓ యువతిని…

త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

Gold And Silver Price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 650 తగ్గగా, 22 క్యారట్ల బంగారం రూ. 600 తగ్గింది. మరోవైపు వెండి ధర సైతం భారీగా తగ్గింది. కిలో…

మ‌హిళా కానిస్టేబుల్ హ‌త్య‌

Murder of a woman constable:హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత త‌మ్ముడే దారి కాచి హ‌త్య చేశాడు. నాగమణి కోసం దారి కాచిన తమ్ముడు పరమేష్ కారుతో ఢీకొట్టి కత్తితో నరికి దారుణంగా చంపాడు. పరమేష్ దాడిలో…

ఎస్ఐ ఆత్మ‌హ‌త్య

SI suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ములుగు జిల్లాలో నిన్న ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ…

కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి

Police attack on chicken breeding base: కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి చేసి ఏడుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాపులపల్లి గ్రామ శివారులో కోళ్ల పందాల స్థావరం కొనసాగుతోంది. పెద్దపల్లి టాస్క్ ఫోర్స్…

ములుగులో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Encounter:తెలంగాణలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కీలక…

మోర్లే లక్ష్మి కుటుంబానికి రూ .10 లక్షలు

Tiger Attack: ఆసిఫాబాద్ కోమురం భీమ్ జిల్లా పులి దాడి ఘటనలో మరణిం చిన గన్నారం మండలం ఇస్ గాం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు 10 లక్షల చెక్కు…

పులి నుంచి రక్షణ చర్యలు.. ప్రజల కోసం మాస్కులు..

Tiger: ఇవేంటి కొత్తగా మాస్కలు.. అది కూడా తల వెనక్కి పెట్టుకుని తిరుగుతున్నారని అనుకుంటున్నారా...? దీని వెనక పెద్ద కథే ఉందండి... కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి తిరుగుతోంది. అది ఒక మహిళా కూలీని చంపడమే కాకుండా, మరో రైతు పై దాడి కూడా…