IMA కార్యవర్గం ఎన్నిక

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పీ.రమణ, ప్రధానకార్యదర్శిగా విశ్వేశ్వరరావు,కోశాధికారిగా స్వరూపారాణి, ఉపాధ్యక్షులుగా పద్మ, ఎన్.ఎస్.శ్రీనివాస్, రవిప్రసాద్, నవీన్, కళావతి, సంయుక్త…

విద్యా భారతి పాఠశాలకు ప్ర‌తిష్టాత్మ‌క‌ అవార్డు

విద్య‌లో ప‌లు విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌స్తున్న విద్యాభార‌తి విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. ఎడ్యుకేషన్ టుడే ఆధ్వర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో డైనమిక్ స్కూల్ అవార్డ్స్ లో తాండూర్ విద్యాభారతి పాఠశాలకు 2024…

పోడు రైతుల ఆందోళ‌న

పోడు భూముల వ్య‌వ‌హారంలో త‌మ‌కు న్యాయం చేయాల‌ని ప‌లువురు రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స‌బ్‌క‌లెక్ట‌ర్ ఈ విష‌యంలో జోక్యం చేయాల‌ని కోరుతూ ధ‌ర్నాకు దిగారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఇటికెల పహాడ్ పోడు…

మీడియా అక్రిడియేష‌న్ల‌ గ‌డువు పొడిగింపు

Media Accreditation : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడియేష‌న్ల గ‌డువు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ గ‌డువు మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వలు జారీ చేశారు. ఈ…

చెరువులోనే అక్ర‌మ నిర్మాణం.. బాంబుల‌తో పేల్చేశారు..

చెరువులు, కుంట‌లు పూడ్చి ఇండ్లు, భ‌వ‌నాలు నిర్మించుకోవ‌డం చూస్తున్నాం... కానీ ఓ వ్య‌క్తి ఏకంగా చెరువులోనే భ‌వ‌నం క‌ట్టేశాడు.. అది కూడా వారాంతాల్లో కుటుంబంతో పాటు గ‌డిపేందుకు ఇక్క‌డి వ‌స్తుంటాడు.. దానికోసం నిర్మాణం చేప‌ట్టాడు. బిల్డింగ్లోకి…

పేకాట ఆడుతున్న మ‌హిళ‌ల అరెస్టు

అవ‌నిలో సగం... ఆకాశంలో స‌గం అని అంటూ ఉంటారు.. మ‌నం వింటూనే వింటున్నాం.. ఆ మాట‌లు వంట ప‌ట్టించుకున్నారో ఏమో కానీ, ఎందులో తాము త‌క్కువ కాద‌నుకున్నారు.. అందుకే పేకాట మ‌గ‌వాళ్లే కాదు..తాము ఆడుతామ‌ని నిరూపించాల‌నుకున్నారు... వాళ్లు కూడా జూదం…

రూ 2.25 కోట్ల గంజాయి స్వాధీనం

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నార‌రు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద రూ. 2.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న‌ట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం…

28న జాతీయ లోక్ అదాలత్.. స‌ద్వినియోగం చేసుకోండి

రాజీ మార్గం రాజ మార్గమని, కక్షలు కార్ప‌ణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్…

వచ్చే నెల 9న లాభాల బోనస్ చెల్లింపు

సింగరేణి కార్మికులకు ప్రకటించిన 33 శాతం లాభాల వాటా వచ్చే నెల 9వ తేదీన చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. అమెరికా నుంచి వీసీ ద్వారా సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మంగళవారం ఉదయం సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్…

తాండూరుకు ఎల్లంప‌ల్లి నీళ్లు

MLA Gaddam Vinod: తాండూరు మండ‌లాన్ని అభివృద్ధిప‌థంలోకి తీసుకువెళ్తాన‌ని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి అన్నారు. తాండూరు మండలకేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని…