శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద విషాదం..!

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఒక‌రు మృత్యువాత‌ప‌డ‌గా, మ‌రో ముగ్గురికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం సమీపంలో, ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై రోడ్డు…

అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బీజేపీనా?

"రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందా.. లేక బీజేపీ అధికారంలో ఉందా?" అంటూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అసలు ఎవరి ప్రభుత్వం…

భూమి కోసం బంధం బలి..!

ఓ భూమి వివాదం యువకుడి ప్రాణాన్ని బలిగొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన సందన వేణి రాజేష్ (28)పై ఆయ‌న అన్న‌ చందు గొడ్డలితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం…

సర్ పకడ్బందీగా అమలు చేయాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 37, 51, 40 డివిజన్లలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా…

కాంగ్రెస్‌లో బీజేపీ ఎమ్మెల్యేల‌కు ప్రాధాన్య‌త‌

Khanapur MLA Vedma Bojju: కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యేల‌కే అధిక ప్రాధాన్య‌త ల‌భిస్తోంద‌ని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సొంత…

సింగరేణిలో మొహర్రం.. మహా విషాద గాయం!

Singareni:పిట్ట‌ల్లా రాలుతున్న కార్మికులు... ఒక‌రి వెన‌క ఒక‌రు ప‌డిపోతున్నారు.. ఏం జ‌రుగుతుందో తెలియ‌దు.. ఒక‌రు... ఇద్ద‌రు... ముగ్గురు... ప‌ది... ఇలా 43 మంది.. ఆదుకునే వారు లేరు... కాపాడేవారు రారు... గ‌నిలో వెలువ‌డిన విష‌వాయువు ప్రాణాలు…

“స‌ర్” లో పొర‌పాట్ల‌కు తావీయ‌వ‌ద్దు

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లో ఎలాంటి పొర‌పాట్లకు తావీయ‌వ‌ద్ద‌ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండ‌లం వెంకటరావుపేటలో నిర్వ‌హిస్తున్న స‌ర్ ప్ర‌క్రియ ప‌రిశీలించి బూత్ స్థాయి…

ఆర్టీసీ బ‌స్సులో పొగ‌లు… డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో త‌ప్పిన ప్ర‌మాదం

TSRTC:ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్ గావ్ వద్ద జాతీయ రహదారి-44పై ఆర్టీసీ బస్సుకు ప్ర‌మాదం త‌ప్పింది. బ‌స్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న బస్సులో సుమారు 30…

ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు వరుస భూకంపాలు..

A series of earthquakes across the world:ప్రపంచ వ్యాప్తంగా ఒకేరోజు సంభవించిన భూకంపాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వెనెజువెలాలో అత్యంత శక్తివంతమైన రెండు భూకంపాలు నమోదు కాగా, అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా, జపాన్‌తో పాటు మ‌న…

బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

Balk Suman : సింగరేణి సంస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. బాల్కసుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో హైకోర్టు బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు…