బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

Balk Suman : సింగరేణి సంస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. బాల్కసుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో హైకోర్టు బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు…

జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన‌లు

నాలుగు లేబ‌ర్ కోడ్‌ల‌ను ర‌ద్దు చేసి, JBCCI-12వ వేతన ఒప్పందం తక్షణమే ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. INTUC, AITUC, CITU, HMS సంఘాల నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC)గా ఏర్పడి త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. ఈ…

బాసర ఆలయంలో చోరీ

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. అక్కడి మహంకాళి అమ్మవారి ఆలయ తలుపులు పగలగొట్టిన దొంగలు... వెండి కిరీటం, హుండీని ఎత్తుకుపోయారు. బాసర ఆలయం మొదటి అంతస్థులో మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. రాత్రి డ్యూటీలో ఆరుగురు ఉద్యోగులు…

మంటల్లో చిక్కుకున్న కలలు.. 14 మంది బలి!

ఓ కోచింగ్ సెంట‌ర్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో సుమారు 14 మంది మృత్యువాత ప‌డ్డారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం లోక్నోఅలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధి పురానియా ప్రాంతంలో ఉన్న ఓ దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి, పై అంతస్తులో నడుస్తున్న కోచింగ్…

కార్మికుల హక్కుల సాధనలో INTUC ముందుంది

Singareni:కార్మికుల హ‌క్కుల సాధ‌ణ‌లో INTUC ఎల్ల‌ప్పుడూ ముందుంటుంద‌ని ఆ యూనియ‌న్‌ సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్(INTUC General Secretary Dr. B. Janak Prasad) స్ప‌ష్టం చేశారు. RG-3 ఏరియాలోని OCP-2 వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌లో…

మాఫియాకు అడ్డొస్తే చంపేస్తారా..?

భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ నేత హ‌రీష్ రావు డిమాండ్ చేశారు. ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ప్ర‌భుత్వంపై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో…

విధి నిర్వ‌హ‌ణంలో విషాదం.. డీటీవో అక్క‌డిక‌క్క‌డే మృతి

వాహన తనిఖీలు చేస్తుండ‌గా టిప్ప‌ర్ ఢీకొన‌డంతో ఓ డీటీవో ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో డీటీవో మృత్యువాత‌ప‌డ్డారు. చెల్పూరులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట డీటీవో వెంకన్న వాహనాల తనిఖీలు…

మోదీ పెద్ద మ‌న‌సు..

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప‌రీక్ష‌ సందర్భంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న అభ్యర్థులకు ట్రాఫిక్ అంతరాయం…

ఒత్తిడిలో ఉన్న విద్యార్థినికి పోలీస్ సాయం

పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయం.అలాంటి సమయంలో ఎదురయ్యే చిన్న సమస్య కూడా వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్…

రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు

రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌ని ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు(MLA Premsagar Rao) స్ప‌ష్టం చేశారు. లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి (చందారం)లో రైతు పొదుపు, పరపతి, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…