సర్వసభ్య సమావేశం రగడ.. బీజేపీ నేతలపై కేసు

మంచిర్యాల మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఆందోళ‌న‌కు దిగిన బీజేపీ నేత‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్ తో స‌హా ప‌లువురు నేత‌ల‌పై కేసులు పెట్టారు. గాజుల ముఖేష్ గౌడ్‌, క‌స్తూరి నాగ‌రాజు,…

సోయా విత్త‌నాల మోసం… రైతుకు భారీ న‌ష్టం..

"వాన పడింది... రైతు విత్తనం చల్లాడు... ఈసారి పంట బాగా పండుతుందనుకున్నాడు. కానీ మొలక రావాల్సిన పొలంలో నిశ్శబ్దం అలుముకుంది. ఒక్క గ్రామం కాదు... పలుగ్రామాల్లో అదే పరిస్థితి. లాట్ నంబర్లు లేని సంచులు... స్కాన్ చేసినా కనిపించని వివరాలు... వందల…

యాదగిరిగుట్టకు టీటీడీ మోడల్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయింపునకు పారదర్శకమైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల యాజమాన్య హక్కులు పూర్తిగా దేవస్థానానికే ఉండేలా చర్యలు…

ముఖ్యమంత్రిని కలిసిన నూతన సీఎస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, సలహదారు, సీఎం ఎక్స్-అఫిషియో స్పెషల్ చీఫ్…

ప‌శ్చిమ కాంగ్రెస్‌లో ప‌రేషాన్‌

అధికారంలో ఉన్న‌ది మ‌నం.... ఆధిపత్యం మాత్రం ప్రతిపక్షాల‌ది... పార్టీ ప‌ని చేసింది మ‌నం... ఫ‌లితాలు అనుభ‌విస్తుంది వాళ్లు... ప‌ద‌వులు రావ‌డం లేదు... అధికారులూ మాట విన‌డం లేదు... మేం చేయాలో చెప్పండి.. ఇదీ ప‌శ్చిమ కాంగ్రెస్ నేత‌ల్లో అస‌మ్మ‌తి…

సోయ…. విత్త‌న మాయ‌..

మొలకెత్తని సోయా విత్తనాల సమస్య రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది.ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు 'తేజస్వి' రకం సోయా విత్తనాల 405 బ్యాగులను కొనుగోలు చేసి విత్తుకున్నారు. దాదాపు ప‌దిహేను రోజులు…

తెలంగాణ‌లో భారీగా డీఎస్పీల బ‌దిలీలు

Transfer of DSPs in Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేస్తూ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఉత్తర్వులు జారీ చేశారు.బదిలీ అయిన అధికారులకు…

రాజకీయ కక్షతో కుల బహిష్కరణ..

రాజకీయ విభేదాల నేపథ్యంలో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణకు గురిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను పోలీసుల‌ను ఆశ్ర‌యించినా న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని బాధితులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం భీంపూర్ గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న…

డంప్‌యార్డుపై ప్రజ‌ల ఆగ్రహం.. మున్సిపల్ చెత్త వాహనాల అడ్డగింత

బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ ఆలయ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డు సమస్యపై స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగారు. చెత్త డంపింగ్ వల్ల తీవ్ర దుర్వాసన, కాలుష్యంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మున్సిపాలిటీ…

శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద విషాదం..!

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఒక‌రు మృత్యువాత‌ప‌డ‌గా, మ‌రో ముగ్గురికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం సమీపంలో, ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై రోడ్డు…