ఎంసీహెచ్‌లో స్వచ్ఛతా హీ సేవా

మంచిర్యాల మాతా శిశు సంర‌క్షణా కేంద్రం వ‌ద్ద ఆదివారం స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమం నిర్వ‌హించారు. దీనిలో భాగంగా ఆ కేంద్రం చుట్టూ ఉన్న చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను ఏరివేశారు. దేశ‌వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమం…

మంత్రి కేటీఆర్‌కు ఘ‌న స్వాగ‌తం

Minister KTR's visit to Manchiryal: అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో పాటు, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్న మంత్రి కేటీఆర్ కు మంచిర్యాల జిల్లాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆయ‌న చెన్నూర్ నియోజక వర్గంలో పలు అభివృద్ది,శంకుస్థాపనలు చేయ‌నున్నారు. మంత్రికి…

సొంతింటి క‌ల నెర‌వేరుస్తం

Balka Suman:జ‌ర్న‌లిస్టుల సొంతింటి క‌ల నెర‌వేర్చే బాధ్య‌త త‌మ‌ద‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంద‌న్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్లో గల…

రావోయి.. ర‌థ‌సార‌థి..

KTR: రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. మంద‌మ‌ర్రి, క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీల్లో కేటీఆర్ ప‌ర్య‌టిస్తారు. అనంత‌రం ఆయ‌న పెద్ద‌ప‌ల్లి జిల్లా…

అన్నింటికంటే విలువైన సంపద ఆరోగ్యమే

మానవ జీవితంలో అన్నింటికంటే విలువైన సంపద ఆరోగ్యమేనని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని టచ్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తా నుండి టచ్ ఆసుపత్రి వరకు 2కె…

మీ అవినీతి దాహం తీరేదెన్నడు…?

Singareni:సింగరేణి సంస్థను అధికార పార్టీ దొచుకుతింటున్నదని BMS ఉపాద్యక్షుడు అప్పని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీకే 6 ఇంక్లైన్ వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో అధికార పార్టీ రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను అంగడిలో…

రిటైర్డ్ కలెక్టర్ ఇంట్లో చోరీ

రిటైర్డ్ కలెక్టర్ ఇంట్లో జరిగిన చోరీ కలకలం సృష్టించింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు జీపీ రామ్ నాయక్ తండాలో రిటైర్డ్ కలెక్టర్ శర్మ నాయక్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు తాళాలు పగలగొట్టి రెండు లక్షల రూపాయలు నగదు ఎత్తుకెళ్లారు.…

ఘ‌నంగా వినాయకుడి పూజ‌లు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో వినాయ‌కుడి పూజ‌లు ఘనంగా నిర్వ‌హిస్తున్నారు. అన్న‌దానాలు, ప్ర‌త్యేక పూజ‌లు కొనసాగుతున్నాయి. మంగ‌ళ‌వారం మంచిర్యాల ఐబీ ఏరియా మోర్ మార్కెట్ వ‌ద్ద ల‌క్ష్మీబాలాజీ గ‌ణేష్ మండ‌లి ఆధ్వ‌ర్యంలో వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు…

కార్మికుల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్న కేసీఆర్

Singareni: ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు సింగ‌రేణి అంటే ఎన‌లేని ప్రేమ అని, ఆయ‌న కార్మికులను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటార‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం (TBGKS) శ్రీరాంపూర్ ఉపాధ్య‌క్షుడు సురేందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కార్మికుల‌కు…

జ‌డ్జిపై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు… రాష్ట్రప‌తి భ‌వ‌న్ సీరియ‌స్

జస్టిస్‌ సత్య వెంకట హిమ బిందు.. ఇప్పుడు ఈ జ‌డ్జి పేరు మారుమోగిపోతోంది. చంద్ర‌బాబు కేసులో తీర్పు ఇచ్చిన ఏసీబీ న్యాయమూర్తి ఈమె. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు కూడా జస్టిస్ హిమబిందుదే. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో…