మామ‌ను ముద్దాడిన విక్రమ్

Chandrayaan-3: కోట్లాది భార‌తీయుల ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఓ అద్భుత ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ ఉద్విగ్నభరిత క్షణాల కోసం 140 కోట్ల మంది భారతీయులు వేచి చూడ‌గా,…

ఆ తీర్పిచ్చిన జడ్జి సస్పెండ్..

Supreme Court: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు విషయంలో.. తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జస్టిస్ జయకుమార్ మీద సుప్రీంకోర్టు వేటు వేసింది. ఆయ‌న‌ను సస్పెండ్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఇచ్చిన…

ప్ర‌భుత్వ భూములు అమ్ముకుంటం… అవ‌కాశం ఇవ్వండి

Telangana: సర్పంచ్ లకు ప్రభుత్వ భూములు అమ్ముకునే అవకాశం ఇవ్వాల‌ని కుభీర్ మండ‌లం సిర్పెల్లి (హెచ్) సర్పంచ్ రాజేంద‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయ‌తీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముకునే అవకాశం సర్పంచ్ ల‌కు…

కేటీఆర్ దోస్తు కుల వివాదం

-ఖానాపూర్ అభ్య‌ర్థిది త‌ప్పుడు కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్ర‌మ‌ని ఆరోప‌ణ‌లు -ఆయ‌న క‌న్వ‌ర్ట‌డ్ క్రిస్టియ‌న్ అంటూ ఎమ్మెల్యే రేఖానాయ‌క్ ఆగ్ర‌హం -ఆధారాల‌తో స‌హా నిరూపిస్తాన‌ని వెల్ల‌డి -మంత్రి కేసీఆర్ జాన్స‌న్ నాయ‌క్ క్రిస్టియ‌న్ అంటూ చెప్పిన…

ముందుంది అస‌లు ప‌రీక్ష‌

Durgam Chinnaiah: ఎన్నిక‌లు అంటే ముందుగా పార్టీ టిక్కెట్టు సంపాదించాలి. ప్ర‌త్యర్థి పార్టీల‌తో ఢీకొట్టి గెల‌వాలి. అప్పుడే అధికారం ద‌క్కుతుంది. ఆ ఎమ్మెల్యే టిక్కెట్టు అయితే సంపాదించారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారంలో ఢీకొట్ట‌బోతున్నారు.…

హామీ వ‌చ్చిందా..?

ఖానాపూర్ శాస‌స‌స‌భ్యురాలు రేఖా నాయ‌క్ భ‌ర్త, ఉద్యోగ సంఘం నేత అజ్మీరా శ్యాం నాయ‌క్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగిత్యాల జిల్లా ఆర్టీవోగా ప‌నిచేస్తున్న ఆయ‌న కొద్ది రోజుల కింద‌ట త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి…

ఏలేటి దీక్ష భగ్నం

Eleti Maheshwar Reddy: బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న దీక్షను పోలిసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారు జామున అయనను అదుపులోకి తీసుకొన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను జిల్లా ఆసుపత్రి తరలించారు. అయనను అదుపులోకి…

కేసీఆర్‌కు నిద్ర‌లేని రాత్రులే

Bjp: నిర్మల్ జిల్లా కేంద్రంలో శ‌నివారం సాయంత్రం రాస్తారోకో చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులతో కేసీఆర్ సర్కారు దాడిచేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది…

నిర్మ‌ల్‌లో లాఠీఛార్జీ

Nirmal: నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేత‌లు చేస్తున్న ఆందోళ‌న‌పై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో అక్క‌డ కాసేపు ఉద్రిక్త వాతావార‌ణం నెల‌కొంది. నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ నాయకులు,…

గ‌రుడ‌పంచ‌మి

BRS: ఇప్పుడే.... ఇంకో గంట‌లో జాబితా విడుద‌ల‌... ఇవ్వాలో... రేపో... కాదు... కాదు.. ఫ‌లానా రోజు... ఇదీ తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌లో ప్ర‌తిరోజూ సాగుతున్న చ‌ర్చ‌. కొంద‌రైతే ఏకంగా ఇదిగో జాబితా అంటే సోష‌ల్…