అధికారుల వాహ‌న సేవ‌లో అంబులెన్స్‌

సింగ‌రేణి అంటేనే అధికారుల ఇష్టారాజ్యంగ మారింది. వారు ఆడింది ఆట‌.. పాడింది పాట‌గా మారింది. యూనియ‌న్ సంఘాల నేత‌లు సైతం వారికే వంత పాడుతుండ‌టంతో ఎవ‌రూ ఏం చేయ‌లేని దుస్థితి. రోగుల‌ను త‌ర‌లించాల్సిన అంబులెన్స్‌లో ఏకంగా ఓ అధికారి వాహ‌నాన్ని…

మ‌హిళ‌ల‌పై బీఆర్ఎస్ నేత‌ల ఆగ‌డాలు

BRS Leaders: బీఆర్ఎస్ నేత‌లు మ‌హిళ‌లను వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని, దీనిని పోలీసులు చూస్తు ఊరుకోవ‌డం సరికాద‌ని మంచిర్యాల మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జెల హేమలత బుధ‌వారం…

ఎమ్మెల్సీగా శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌

Srikantha Chary : తెలంగాణ అమరవీరుడు శ్రీకాంచారి తల్లి శంకరమ్మకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జ‌రిగిన ప‌రిణామాలు గ‌మ‌నిస్తే పూర్తి స్థాయిలో ఆమెకు ఎమ్మెల్సీ అవ‌కాశం…

జోరుగా నైరుతి రుతుపవనాలు

Monsoon: మొత్తానికి నైరుతి రుతుపవనాల జోరు పెరిగింది. బుధ‌వారం ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరిస్తున్న రుతుపవనాలు.. గురువారం తెలంగాణను తాకబోతున్నాయి. ఈ మేర‌కు రెండు రాష్ట్రల్లో విరివిరిగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ…

అయోధ్య రామ మందిర ప్రారంభం ఆ రోజే..

Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. దీనికి సంబంధించిన వివ‌రాలు రామ మందిర నిర్మాణ కమిటీ వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి పది రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు క‌మిటీ తెలిపింది.…

క‌మలంలో క‌య్యం

Adilabad: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై కుట్ర‌లు జ‌రుగుతున్నాయా..? సొంత పార్టీ నేత‌లే అదును కోసం చూస్తున్నారా..? ఎంపీ ల్యాడ్స్ నిధుల ఇవ్వ‌నందుకే ఎంపీని ల‌క్ష్యంగా చేసుకున్నారా..? అందుకే అంత‌ర్గ‌త స‌మావేశంలో సోయం బాపూరావు మాట్లాడిన మాట‌లు…

విద్యా దినోత్సవంలో విషాదం.. బాలుడు దుర్మరణం

Telangana: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విద్యా దినోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఘటన చోటచేసుకుంది. ట్రాక్టర్ కింద పడి పదేళ్ల బాలుడు మృతి…

ఏనుగు ఎక్క‌నున్న ఎమ్మెల్యేలు

BSP: వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టిక్కెట్టు రాక‌పోతే...? అధినేత త‌మ‌ని ప‌క్క‌న పెడితే..? ముఖ్య‌మంత్రి కొంద‌రు సిట్టింగ్ల‌ను ప‌క్క‌న పెడ‌తారని వార్త‌లు నిజ‌మైతే..? త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంటి...? ఇక్క‌డికే ఫుల్ స్టాప్ ప‌డాల్సిందేనా..? ఇదీ…

మంత్రి ఎర్ర‌బెల్లి, ఎంపీ క‌విత‌కు త‌ప్పిన ముప్పు

Telangana:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, బీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ మహబూబాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా హెలికాప్టర్‌లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్‌ చేశారు పైలట్‌. వివరాల…

కాంగ్రెస్ లో స్థానిక‌త చిచ్చు

Congress: కాంగ్రెస్ పార్టీలో అదే గ్రూప్ వార్ సాగుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య బ‌హిరంగంగానే యుద్ధం కొన‌సాగుతోంది. ఈ మ‌ధ్య కాలంలో ప్రేంసాగ‌ర్ రావు వ‌ర్గం కొత్త నినాదాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చింది.…