మంచినీళ్ల‌కు వెళ్లి… బావిలో ప‌డ్డ ముగ్గురు మ‌హిళ‌లు

Komuram Bhim Asifabad District: మంచినీళ్ల కోసం వెళ్లి ముగ్గురు మ‌హిళ‌లు బావిలో ప‌డ్డారు. స‌మ‌యానికి వారిని చూసిన స్థానికులు కాపాడంతో వారు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే.. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గౌరీ కొలంగూడ…

నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’

Ramagundam Police Commissionerate: పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోస‌మేనని, ప్రజలకు పోలీసులు భద్రత, భరోసా కల్పించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని జైపూర్ ఏసీపీ న‌రేంద‌ర్ అన్నారు. కోటపల్లి మండలం అన్నారంలో…

అక్క తోడుగా… భూ మాత‌ నీడగా…

NREGS: త‌ల్లి క‌ష్ట‌ప‌డుతోంది. ఆ చిన్నోడికి నిద్ర ముంచుకు వ‌చ్చింది.. ఇంకేం భూమాతే ప‌ట్టుపాన్పు అయ్యింది. అక్క తోడుగా ఉండ‌టంతో ఆ చిన్నారి హాయిగా నిద్ర‌పోయాడు. ఎన్ఆర్ఈజీఎస్(వంద రోజుల ప‌ని)లో భాగంగా త‌ల్లి ప‌ని చేస్తుండ‌టంతో త‌న బాబుని…

రాజ‌దండ ర‌హ‌స్యం…

Sengol: కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం మ‌రోకొత్త ప్రత్యేకత సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని మోదీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వ‌యంగా వెల్లడించారు.…

నాలుగు కలెక్టరేట్లను ప్రారంభించనున్న కేసీఆర్

KCR:తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. జూన్ 4 (ఆదివారం) నిర్మల్ కలెక్టరేట్, జూన్ 6 (మంగళవారం) నాగర్ కర్నూల్ కలెక్టరు…

మ‌హిళకు సీటిచ్చి… తాను మృత్యు ఒడికి..

Accident: తాను కూర్చున్న సీటు ఓ మ‌హిళ‌కు ఇచ్చి రైలు ప్ర‌మాదంలో మృత్యువాత ప‌డ్డాడు ఒక యువ‌కుడు. మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం ఐబీ ప్రాంతానికి చెందిన ఆవిడ‌పు రోహిత్ (22) క‌ళాశాల చేరేందుకు హైదాబాద్ బ‌య‌ల్దేరాడు. ఉద‌యం రేచిని…

రాజ‌న్న హుండీ ఆదాయం రూ.85.80 ల‌క్ష‌లు

Vemulawada Sri Parvati Rajarajeswara Swamy Temple: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి హుండీల లెక్కింపు బుధవారం నిర్వ‌హించారు. ఆలయ ఓపెన్ స్లాబ్ లో జరిగిన‌ హుండీల లెక్కింపు ద్వారా 15 రోజులకు స్వామి వారి ఆదాయం 85లక్షల 80వేల 671 రూపాయిలు…

నేత‌లు… బూతులు…

Congress:కాంగ్రెస్‌లో క‌ల‌హాలు కామ‌న్‌.. వ‌ర్గ‌పోరు లేకుండా, నేత‌లు గొడ‌వ‌లు పెట్టుకోకుండా దాదాపు ఏ స‌మావేశం ముగియ‌దు. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్ ఎదురుగానే నేత‌లు బూతు పురాణంతో వాగ్వావాదానికి దిగారు. రెండు…

నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మ‌ధ్య వందే భారత్ రైలు

Vande Bharat Train: తెలంగాణ‌కు మ‌రో వందేభార‌త్ రైలు ప్రారంభించేందుకు రైల్వేశాఖ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ రైలు రూట్ కూడా సిద్ధం చేసిన ఆ శాఖ పూర్తి స్థాయిలో న‌డిపేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు…

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

Congress Party: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆ పార్టీ నేత కుశనపెల్లి లక్ష్మణ్ ప్ర‌క‌టించారు. 15 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ పార్టీ గెలుపు కోస క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పాటుపడ్డానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సైతం త‌న‌ను…