పారిశుద్ధ్య సిబ్బందిని ఢీకొట్టిన లారీ

రోడ్డుపై ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే... మంచిర్యాల మున్సిప‌ల్స్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న ఆత్మకూరు లస్మయ్య, చెన్న మల్లేష్ ఉద‌యం ఐబీ ఏరియాలో…

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

బాస‌ర ట్రిపుల్ ఐటీలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో ట్రిపుల్ ఐటీ అంధ‌కారం నెల‌కొంది. సాంకేతికంగా స‌మ‌స్య నెల‌కొన‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద సమస్య…

కేంద్రం బిల్లును వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాలి

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం మంచిర్యాలలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగులు పాత మంచిర్యాలలోని SE కార్యాలయం ముందు ధర్నా చేశారు. తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల…

ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసిన‌ట్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి వెల్ల‌డించారు. సోమ‌వారం సాయంత్రం చందా టి గ్రామ శివారు నందు గల శ్రీనివాస గార్డెన్ సమీపంలో పేకాట ఆడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింద‌ని తెలిపారు. ఈ…

భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, పీవీ సింధు స్వర్ణం సాధించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం…

జాతిని చీల్చే కుట్ర‌ల‌ను ఖండిద్దాం

జాతిని చీల్చేందుకు చేసే కుట్రలను, చిల్లర చేష్టలను మనమంతా ఖండించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు హెచ్‌ఐసీసీలో సోమవారం ప్రారంభమయ్యాయి. మొదట సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగుర వేసి, జెండావందనం చేశారు. ఈ సంద‌ర్భంగా…

మంట‌లు చెల‌రేగి వాహ‌నం ద‌గ్ధం

ద్విచ‌క్ర‌ వాహ‌నంలో ఉన్న‌ట్టుండి మంట‌లు చెల‌రేగ‌డంతో వాహ‌నం ద‌గ్ధ‌మైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప‌ట్ట‌ణంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కోట‌ప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన సంప‌త్ అనే వ్య‌క్తి సొంత ప‌నుల నిమిత్తం చెన్నూరుకి…

గ‌వ‌ర్న‌ర్ కు కుర్చీ కూడా లేదా..?

ఓ మంత్రి వ‌స్తే జిల్లా యంత్రాంగం వాలిపోతుంది.. చివ‌ర‌కు ఓ ఎమ్మెల్యే వ‌చ్చినా అధికారులు, పోలీసులు చేసే హ‌డావిడి అంతా ఇంతా కాదు.. కానీ ఇక్క‌డ వ‌చ్చింది సాదాసీదా మ‌హిళ కాదు.. ఈ రాష్ట్రానికే ప్ర‌థ‌మ పౌరురాలు... ఆమె వ‌చ్చినా క‌నీస మ‌ర్యాద‌లు…

ఎమ్మెల్యే ఇంటి ముందు వరద బాధితుల ఆందోళన

భారీ వర్షాల కారణంగా వరద ముంపు గురైన బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఆందోళన బాట పట్టారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన తమను ఎమ్మెల్యే దివాకర్ రావు తో పాటు ప్రభుత్వం ఆదుకోవడం లేదని ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.…

రామ్ భాయ్‌… మీ ఛాలెంజ్ స్వీక‌రించా..

తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన చాలెంజ్ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. ‘రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌).. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా’ అంటూ చేశారు. ఇంత‌కీ మంత్రి కేటీఆర్ ఏం ఛాలెంజ్ చేశారు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేశారు.. అంటే చేనేత దినోత్సవం…