పోలీసులు కావాలనే చేశారా..?
గవర్నర్ తమిళ్సై బాసర ట్రిపుల్ ఐటీ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అడుగడునా మీడియాను అడ్డుకోవడమే కాకుండా, వారిపై ఆంక్షలు విధించారు. పోలీసులు కావాలనే ఈ విధంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.…