పోలీసులు కావాల‌నే చేశారా..?

గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్‌సై బాస‌ర ట్రిపుల్ ఐటీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అడుగడునా మీడియాను అడ్డుకోవ‌డ‌మే కాకుండా, వారిపై ఆంక్ష‌లు విధించారు. పోలీసులు కావాల‌నే ఈ విధంగా ప్ర‌వ‌ర్తించార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.…

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా

బాస‌ర ట్రిపుల్ ఐటీలో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాట‌న్నింటి ప‌రిష్కారానికి అన్ని ర‌కాలుగా కృషి చేస్తాన‌ని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై స్ప‌ష్టం చేశారు. ఆమె ఆదివారం బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప‌ర్య‌టించారు. విద్యార్థులు, అధికారుల‌తో మాట్లాడి…

ఎంపీ న్యూడ్ వీడియో… కోటి రూపాయ‌లంట‌…

ఒక ఎంపీ న‌గ్నంగా ఉన్న వీడియో... అది కూడా నిజ‌మో, మార్ఫింగ్‌దో తెలియ‌దు.. కానీ, ఆ వీడియోకు కోటి రూపాయ‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పార్టీతో పాటు, సొంత పార్టీ వారు సైతం ఆ వీడియో కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంట‌..…

మోసపూరిత ప్రయత్నాలు చేస్తే జైలుకే

ఎస్సై ఉద్యోగాలకు ఆదివారం ఉద‌యం రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రిలిమినరీ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. నిమిషం అలస్యమైన ఎగ్జామ్ హాల్ కి అనమతించమని అధికారులు…

బాస‌ర ట్రిపుల్ ఐటీకి గ‌వ‌ర్న‌ర్

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై బాస‌ర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. రైలు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి బ‌య‌ల్దేరిన త‌మిళ్‌సై నిజామాబాద్ నుంచి బాస‌ర వ‌చ్చారు. ఉద‌యం నాలుగున్న‌ర ప్రాంతంలో ఆమె బాస‌ర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. అక్క‌డ ఇన్ఛార్జి…

రాష్ట్రంలో మ‌రో 8 మెడిక‌ల్ కాలేజీలు

జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మరో 8 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, అనుబంధ దవాఖానల అప్‌గ్రేడేషన్ కు ప‌రిపాల‌న…

ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు రావాలని సర్క్యులర్

ఇటీవల కేటీఆర్ బర్త్ డేకు హాజరుకాని సిబ్బంది కి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మెమో జారీ చేయడం వివాదాస్పదమైంది. తాజాగా అలాంటి మరో ఘటన జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీ అధికారుల వైఖరి వివాదాస్పదంగా మారింది. నర్సంపేట MLA పెద్ది సుదర్శన్ రెడ్డి…

పర్యావరణహితంగా సేవా కార్యక్రమాలు చేయాలి

ప్లాస్టిక్ ను నిషేధిస్తూ పర్యావరణ హితంగా ఉండేలా ఆలయాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ప్రతివాది భయంకర అప్పన్ కృష్ణమాచార్య ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బట్టలబజార్ లోని శ్రీ బాలానగర…

‘రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350’ కొత్త బైక్ అదిరింది క‌దా…

Royal Enfield Hunter 350 : మార్కెట్లో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' కంపెనీకి ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. అదే సమయంలో కంపెనీ కూడా వినియోగ‌దారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త బైక్‌ల‌ను తీసుకు వ‌స్తోంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాలయన్…

బాస‌ర ట్రిపుల్ ఐటీకి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై

విద్యార్థుల‌కు ఇచ్చిన మాట మేర‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై బాస‌ర ట్రిపుల్ ఐటీకి రానున్నారు. ఆమె ఈ రోజు రాత్రి హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరి వ‌స్తారు. రేపు (ఆదివారం) ఉదయం విద్యార్థుల‌తో స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. విద్యార్థుల‌తోనే…