బాసర త్రిపుల్ ఐటీ వీసీగా ప్రొఫెసర్ వెంకటరమణ
ఎట్టకేలకు ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ కి వీసీని నియమించింది. బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ గా ఫ్రొఫెసర్ వెంకటరమణను నియమించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయిన వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ కూడా కొనసాగుతారు. కొద్ది సేపటి క్రితం…