వెలుగులోకి వేణుగోపాలాచారి..

నిర్మ‌ల్ : బాస‌ర ట్రిపుల్ ఐటీలో అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో విద్యార్థులు విజ‌యం సాధించారు. త‌మ స‌మస్య‌లను ప‌రిష్క‌రించాల‌ని దాదాపు వారం రోజుల పాటు ఆందోళ‌న నిర్వ‌హించిన విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్టమైన హామీ వ‌చ్చింది.…

ఓకే మాట‌.. ఓకే బాట‌గా ముందుకు సాగారు..

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థి సంఘం నాయ‌కుడితో పాటు విద్యార్థుల‌కు స‌న్మానం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై 7 రోజుల పాటు సుదీర్ఘ ఆందోళనలు చేసి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేసిన విద్యార్థి సంఘ నాయకుడు మాదేస్ సుంకరితో పాటు 30…

మంత్రి చెప్పినట్టే.. ఖాళీ బీరు బాటిళ్లు జమ చేశారు

తమ గ్రామ పంచాయతీ ఆదాయం పెంచేందుకు యువకులు కొత్త మార్గం ఎంచుకున్నారు. మంత్రి చెప్పిన మార్గంలోనే నడవాలని నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామ పంచాయతీకి గ్రామంలోని యువకులు ఖాళీ బీరు సీసాలు సేకరించి…

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పుస్త‌కాల అమ్మ‌కాలు : అడ్డుకున్న విద్యార్థి సంఘం నేత‌లు

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పాఠ‌శాల‌ల్లో పుస్త‌కాల‌ను అమ్ముతుండ‌గా విద్యార్థి సంఘం నేత‌లు అడ్డుకున్నారు. ఇంత జ‌రుగుతున్నా విద్యాశాఖ అధికారులు క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అక్ర‌మంగా…

తొలకరి చినుకు.. ఆరుద్ర మెరుపు

ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ…

క‌నువిందు చేస్తున్న జ‌ల‌పాతాలు

అడ‌వుల అందానికి కొద‌వే లేదు. అలాంటి అడ‌వుల్లో జాలు వారే జ‌ల‌పాతాలు ఉంటే ఆ అందం వర్ణించ‌డానికి కూడా త‌నివి తీరదు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అలాంటి వాటికి కొద‌వే లేదు. జిల్లావ్యాప్తంగా చాలా జ‌ల‌పాతాలు రార‌మ్మ‌ని ఆహ్వానిస్తుంటాయి. తొల‌క‌రి…

జీవో 76 గ‌డువు పెంపు

సింగ‌రేణి ఏరియాల్లో భూముల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం తీసుకువ‌చ్చిన జీవో76 గ‌డువు ప్ర‌భుత్వం రెండు నెల‌ల పాటు పొడిగించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. సింగ‌రేణి ఏరియాల్లో ఉన్న భూముల్లో కార్మికులు, రిటైర్ అయిన వారు, ఇత‌ర ప్ర‌జ‌లు సైతం…

అక్రిడియేష‌న్ కార్డుల సంఖ్య పెంచండి

చిన్న ప‌త్రిక‌ల‌కు సంబంధించి అక్రిడియేష‌న్ కార్డుల సంఖ్య పెంచాల‌ని తెలంగాణ చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం కోరింది. ఈ మేర‌కు ఆ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మాతంగా దాస్ ఆధ్వ‌ర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు విన‌తిప‌త్రం…

సికింద్రాబాద్ అల్ల‌ర్ల కేసులో ఏ 2 అరెస్టు

సికింద్రాబాద్ అల్ల‌ర్ల ఘ‌ట‌న‌లో అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఈ కేసులో ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండ‌లం బేత్లగూడ గ్రామ పంచాయ‌తీ సోనాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ పృథ్వీరాజ్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రైల్వేస్టేషన్‌లో మొదటగా విధ్వంసం…

బ్రేకింగ్‌.. 28 నుంచి రైతుబంధు..

రైతుబంధు ప‌థ‌కానికి సంబంధించి నిధుల‌ను 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయ‌నున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ద‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ…