ఎంజీఎం సూపరింటెడెంట్ పై బదిలీ వేటు
ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేదిక రూపంలో పంపించాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని…