అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.వ్యవసాయం కోసం తెచ్చిన అప్పుల భారం పెరిగి ఒక్కరు ఉరేసుకొని బలవన్మరణం కు పాల్పడితే మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
కొమురం భీమ్ జిల్లా కెరమెరి…