కార్మిక వ్యతిరేక చర్యలపై కన్నెర్ర
మంచిర్యాల : కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికులతో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర లోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను…