అస‌దుద్దీన్ వ్యాఖ్య‌లు బాధించాయి.. అందుకే కాల్పులు

లక్నో : మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన…

ఆదిలాబాద్ బంద్ సంపూర్ణం

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా యూనిట్ పునఃప్రారంభించాలని చేస్తున్న బంద్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. దీనిని తిరిగి ప్రారంభించాల‌ని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపించాలంటూ కొద్ది…

బీఎంఎస్ ఒత్తిడితోనే జేబీసీసీఐ స‌మావేశం

మంచిర్యాల : భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ ఒత్తిడి వ‌ల్ల‌నే కోలిండియాలో జేబీసీసీఐ స‌మావేశం నిర్వ‌హిస్తున్నార‌ని బీఎంఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జేబీసీసీఐ స‌భ్యుడు మాధ‌వ‌నాయ‌క్ స్ప‌ష్టం చేశారు. గురువారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ కార్పొరేట్,…

1000 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల‌ ఏర్పాటు

రాబోయే రోజుల్లో మరో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్పటికే 219 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మిగ‌తా ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేసి…

‘మహాన్’ ట్రైల‌ర్ అదిరింది

అటు తండ్రి.. ఇటు త‌న‌యుడు న‌ట‌న‌లో విశ్వ‌రూపం క‌నిపిస్తోంది. హీరో విక్రమ్.. ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ కలసి నటించిన సినిమా ‘మహాన్’ ట్రైలర్ అదిరింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువైన విక్రమ్ తాజా…

మత్తు పదార్థాల నియంత్రణ సామాజిక బాధ్యత

మ‌త్తు ప‌దార్థాల నియంత్ర‌ణ అంద‌రి సామాజిక బాధ్య‌త అని శ్రీ‌రాంపూర్ సీఐ రాజు స్ప‌ష్టం చేశారు. గురువారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు, కిరాణం, పాన్ షాప్ యజమానులు ప్రజా ప్రతినిధులతో స‌మావేశం…

కోర్టు మెట్లెక్కిన అంగ‌న్‌వాడీలు

మంచిర్యాల : అంగ‌న్‌వాడీ సూప‌ర్ వైజ‌ర్ల పోస్టుల భ‌ర్తీకి సంబంధించి జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని కొంద‌రు అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు కోర్టు మెట్లెక్కారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌నికి చెందిన ప‌లువురు టీచ‌ర్లు ఈ విష‌య‌మై…

కేంద్రం త‌న వైఖ‌రి మార్చుకోవాలి

మంచిర్యాల : కేంద్ర ప్ర‌భుత్వం త‌న వైఖ‌రి మార్చుకోవాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఉపాధ్య‌క్షుడు మ‌ల్రాజు శ్రీ‌నివాస్ రావు డిమాండ్ చేశారు. సింగ‌రేణి కార్మికుల సంత‌కాల సేక‌ర‌ణ‌లో భాగంగా బెల్లంప‌ల్లి ఏరియా ఏరియా వర్క్ షాప్ లో ఆయ‌న…

పాఠ‌శాల ఎదుట త‌ల్లిదండ్రుల ఆందోళ‌న

త‌మ పిల్ల‌ల‌ను ఫీజుల పేరిట వేధిస్తున్నార‌ని త‌ల్లిదండ్రులు పాఠ‌శాల ఎదుట బైఠాయించారు. కాగ‌జ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని ఫాతిమా పాఠ‌శాల యాజ‌మాన్యం ఫీజుల కోసం వేధిస్తోంద‌ని ఆందోళ‌న చేస్తున్నారు. పాఠశాల ప్రారంభమై రెండు రోజులే అయినా పరీక్షలు…

తాడోపేడో తేల్చుకుంటాం

మంచిర్యాల : కేంద్ర వైఖ‌రిపై తాడోపేడో తేల్చుకుంటామ‌ని సింగ‌రేణి కార్మికులు తేల్చి చెప్పారు. మంద‌మ‌ర్రి వ్యాప్తంగా సింగ‌రేణిపై కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రికి నిర‌సన‌గా గురువారం గ‌నులు, డిపార్ట్‌మెంట్లు, ఓపెన్‌కాస్టుల‌పై సంత‌కాల సేక‌ర‌ణ…