బ్రదర్ అనిల్ నుంచి మా చర్చిలను కాపాడండి..

బ్ర‌ద‌ర్ అనిల్ నుంచి త‌మ చ‌ర్చిల‌ను కాపాడాల‌ని క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బావ, క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌పై బ్రదర్ అనిల్ తనకు సంబంధం లేని సంస్థల్లో తలదూర్చుతున్నారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన…

సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం

మంచిర్యాలజిల్లా బెల్లంపల్లి ఆంధ్రబ్యాంక్ పరిసర ప్రాంతలో సెల్ టవర్పై ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్థానిక కాంట్రాక్టు బస్తీకి చెందిన అన్వర్. బెల్లంపల్లి పట్టణం లోని ఆంధ్ర బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి…

రూ. 800 కోట్ల‌తో… రాజ‌మౌళి-మ‌హేష్‌బాబు సినిమా

జ‌క్క‌న్న సినిమా అన‌గానే.. ఓ పెద్ద బ‌డ్జెట్‌, ఫాంట‌సీ సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఆయ‌న‌ తెలుగు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకుపోయారంటే ఆశ్చ‌ర్యం ఏం లేదు. ఇప్పుడు కూడా అదే చేయ‌బోతున్నారు. మ‌హేష్‌బాబుతో సినియా చేయ‌నున్న రాజ‌మౌళి ఆ సినిమా బ‌డ్జెట్…

మంచిర్యాల బార్ అసోసియేష‌న్ నామినేష‌న్లు

మంచిర్యాల : మ‌ంచిర్యాల బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన సంద‌డి కొన‌సాగుతోంది. దాదాపు అన్ని పోస్టుల‌కు సంబంధించి ఒక్కో నామినేష‌న్ మాత్ర‌మే దాఖ‌లు కాగా, జాయింట్ సెక్ర‌ట‌రీ పోస్టుకు మాత్రం రెండు నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఆ ఒక్క…

జోగు రామ‌న్న క్ష‌మాప‌ణ‌లు చెప్పు

ఆదిలాబాద్ : సిమెంట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని రైతుల వ‌ద్ద భూములు తీసుకుని వాళ్ల‌ను రోడ్డు మీద వ‌దిలేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ‌న్న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, వాళ్ల భూములు వాళ్ల‌కు వాప‌స్ ఇవ్వాల‌ని బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ…

ఎంసెట్, ఈ-సెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షల నోటిఫికేషన్ కాసేపటి క్రితమే విడుదల అయింది. తెలంగాణ విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం… ఏప్రిల్ 6 నుండి మే 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. అలాగే…. ఎంసెట్ పరీక్షల దరఖాస్తు..…

పుట్టినరోజు విషాదం

పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. రైల్వే బ్రిడ్జి మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాలకు చెందిన వంశీ అనే యువకుడు బైక్ పై ఓవర్ స్పీడ్ గా వెళుతూ తనకు తానే ప్రమాదవశాత్తు డివైడర్ కు ఢీకొని మృతి…

దుండగులపై చర్యలు తీసుకోవాలి

సీనియర్ పాత్రికేయుడు బద్రి వెంకటేష్ కారు అతని మోటార్ సైకిల్ పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని క్యాతన పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కలువల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లిలో జర్నలిస్ట్…

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మన ఊరు మన బడి పర్యటనలో భాగంగా సోమవారం తాండూర్ జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఎంఈఓ ప్రభాకర్ ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. డైనింగ్ హల్ కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం ఉండటంతో ఎం…

ఆర్టీసీ మ‌రో బాదుడు

తెలంగాణ ఆర్టీసీ వ‌రుస‌గా చార్జీలు పెంచుతూ పోతోంది. అది కూడా ప్ర‌యాణీల‌కు తెలియ‌కుండా పెంచుతోంది. దీంతో వారు ల‌బోదిబోమంటున్నారు. తాజాగా ప్యాసింజ‌ర్ సెస్ పేరిట రూ. 5 నుంచి రూ. 10 వ‌ర‌కు అద‌నంగా వ‌సూలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఆదివారం నుంచే…