పేదింటి బిడ్డ వివాహానికి చేయూత

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లోని ఘన్ పూర్ గ్రామానికి చెందిన ఓ పేద యువ‌తి వివాహానికి జిల్లా మున్నూరు కాపు యువ‌త అండ‌గా నిల‌బ‌డింది. జిల్లాలో మున్నూరు కాపు సంఘం స‌భ్యులు, ఇత‌ర మిత్రుల సాయంతో దాదాపు రూ. 45,000 జ‌మ చేశారు. ఈ…

లతా మంగేష్కర్‌ ఇక లేరు

లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ (92) ఇక లేరు. ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచారు. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి…

వాట్సాప్​లో కేసీఆర్​పై విమర్శ.. ఆరుగురి అరెస్టు

ముఖ్య‌మంత్రిపై విమ‌ర్శ‌లు అరెస్టుల‌కు దారి తీశాయి. ముఖ్య‌మంత్రిని విమ‌ర్శిస్తూ కొంద‌రు చేసిన పోస్టుల‌కు పోలీసులు ఆరుగురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన జనగంటి అర్జున్​ అనే యువకుడు ఓ వాట్సాప్​…

సింగ‌రేణి క‌నుమ‌రుగుకు కుట్ర‌

మంచిర్యాల : కేంద్రం సింగ‌రేణి సంస్థ‌ను క‌నుమ‌రుగు చేసే కుట్ర చేస్తోంద‌ని ఏరియా చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా ఆర్‌కే 6 గ‌నిపై రెండవ రోజు కరపత్రాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న…

మంత్రి ప‌రుగో ప‌రుగు..

మంత్రులు అంటే ముందుగానే స‌మ‌యానికి సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది. కానీ స‌మ‌యం మ‌రిచిపోయారో... లేక ప‌నుల హ‌డావిడిలో ఆల‌స్యం అయ్యిందో కానీ, ఓ మంత్రి త‌న ప‌ని కోసం ప‌రుగులు పెట్టాల్సి వ‌చ్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.…

అమెరికాలో కోడి అరెస్ట్..

అనుమాన‌స్పదంగా తిరుగున్న కోడిని పోలీసులు అరెస్టు చేశారు. అది కూడా ఇక్క‌డా.. అక్క‌డా కాదు. భారీ భ‌ద్ర‌త ఉండే అమెరికా పెంట‌గాన్ ప‌రిస‌ర ప్రాంతాల్లో... ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.... ఏదైనా సంఘటన జరిగితే పోలీసులు విచారణ చేపట్టి.. అందుకు…

నోటి దూల నీది… నీ భారం భూమిది..

సింగర్ సునీత ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‏గానూ సునీత చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల కాలంలో సునీత సోషల్…

బీజేపీ తొలిత‌రం నేత ఇక లేరు..

బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం…

బాసరలో భక్తుల రద్దీ

నిర్మల్‌: వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. తెల్లవారుజామున 2…

అసదుద్దీన్ కు జడ్ కేటగిరీ భద్రత

ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీకీ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న అసద్ పై జరిగిన దాడిపై కేంద్ర కూడా సీరియస్ గానే రియాక్ట్ అయింది. అసదుద్దీన్ కు జడ్ కేటగరి భద్రతను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీని…