పెరిగిన ఉపాధి హామీ కూలీ రేట్లు..

హైదరాబాద్‌ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీ రేట్లు పెరిగాయి. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.పెంచిన రేట్లు ఏప్రిల్‌ నెల నుంచి అమలులోకి రానున్నాయి. పెరిగిన కూలీ రేట్ల ప్రకారం తెలంగాణలో రోజుకు రూ.257…

ఢిల్లీకి ముఖ్యమంత్రి KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యం కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. 10:30 ఢిల్లీకి బయల్దేరతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారు. పంటినొప్పి తీవ్రం కావడంతో వైద్యం కోసం ఢిల్లీ వెళ్తున్నారు. కొన్నాళ్లుగా కేసీఆర్…

కార్మికులను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి

సింగరేణి ప్రైవేటీకరణ‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇద్ద‌రూ దోషులేన‌ని INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న "సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర" భూపాలపల్లి లో కొనసాగుతోంది. KTK 1, OCP1,…

ఉగ్ర‌వాదుల వ‌ద్ద మీడియా కార్డులు

ఎల్ఈటీ ఉగ్ర‌వాదులు మీడియాను అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారు. జ‌మ్మూ,కాశ్మీర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఈ విష‌యం తేట‌తెల్లం అయ్యింది. జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ…

3 నెలల ఆడ‌పిల్లతో వ్యాపారం.. ఏడుసార్లు అమ్మేశారు..

అభం.. శుభం తెలియ‌ని ప‌సికందు... పసిపిల్లను పెంచి పెద్ద చేయాల్సిన తండ్రి మూడు నెలలకే 70 వేల రూపాయలకు అమ్మేశాడు. కేవ‌లం తండ్రే కాదు.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ఆ ప‌సికందుతో వ్యాపారం చేశారు. సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసు…

కోడి పందెం రాయుళ్ల అరెస్ట్

కోళ్ల పందాల్లో పాల్గొన్న11 మందిని అరెస్టు చేశామని పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బండారికుంటలో కోళ్ల పందాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి దాడులు…

వాట్సాప్ సంచలన నిర్ణయం.. మార్చి 31 నుంచి సేవలు బంద్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆదరణ కలిగినటువంటి వాట్సాప్ సంచలనం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుండి ఆండ్రాయిడ్, iOS లేదా KaiOS వెర్షన్‌లలో నడుస్తున్న పాత సాఫ్ట్‌వేర్‌‌లలో WhatsApp పనిచేయదని కంపెనీ స్పష్టం వెల్ల‌డించింది. ఆండ్రాయిడ్ 4.1 లేదా…

అంబేద్క‌ర్ క‌ల‌ల‌ను నిజం చేస్తున్నాం..

భారత రాజ్యంగ నిర్మాణ అంబేద్క‌ర్ క‌న్న క‌ల‌లు నిజం చేస్తున్నామ‌ని మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ…

అక్రిడిటేషన్ కార్డులు రెన్యూవల్ చేసుకోండి

మంచిర్యాల : ప్రభుత్వం జర్నలిస్టుల కు అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగించిందని జిల్లా పౌరసంబంధాల అధికారి సంపత్ కుమార్ వెల్లడించారు. మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని స్పష్టం చేశారు. గడువు జూన్ 30 వరకు ఉన్నందున దానికి…

ట్వీట్ వార్‌

ఒకే ఒక్క ట్వీట్ తెలంగాణ‌లో వేడిని రాజేసింది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ తెలుగులో చేసిన ట్వీట్ కాస్త రాజ‌కీయ వేడిని పెంచింది. ఇన్ని రోజులు బీజేపీపై విరుచుకుప‌డుతున్న టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు కాంగ్రెస్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డానికి…