రైతులను ఇబ్బంది పెడితే బ్యాంకుల దిగ్బంధం
ఆదిలాబాద్ : బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బంది పెడితే బ్యాంకుల దిగ్బంధిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ హెచ్చరించారు. ఫసల్ భీమా డబ్బులు బకాయిల కింద జమ చేకుంటున్న దక్కన్ గ్రామీణ బ్యాంక్ ముందు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ…