వీడియో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాల : తెలంగాణ వీడియో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జుట్టు రమేష్, ప్రధాన కార్యదర్శి అనుమండ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మీడియా గెస్ట్ హౌస్ వద్ద…

వడదెబ్బతో ఇద్దరి మృతి

గతంలో ఎప్పుడు లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. జైనథ్ మండల కేంద్రానికి చెందిన విఠల్ వడదెబ్బతో మృతి చెందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి…

మంచిర్యాల ఇంఛార్జి డీసీపీగా అఖిల్ మహాజన్

మంచిర్యాల ఇంఛార్జి డీసీపీగా అఖిల్ మహాజన్ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన రామ గుండం పోలీసు కమిషనరేట్ అదనపు డీసీపీ (పరిపాలన)గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన మంచిర్యాల ఏసీపీగా జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇదివరకు…

ఎంజీఎం సూపరింటెడెంట్ పై బదిలీ వేటు

ఎంజీఎం ఘ‌ట‌న‌పై ప్రభుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నది. విష‌యం వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు స్పందించారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు త‌క్ష‌ణం నివేదిక రూపంలో పంపించాల‌ని, రోగికి నాణ్య‌మైన వైద్యం అందించాల‌ని…

నిప్పుల్లో న‌డిచిన ఎమ్మెల్యే..

ఆ ఎమ్మెల్యే అంద‌రికంటే డిఫ‌రెంట్‌.. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వారి స‌మ‌స్య‌లు తీర్చుతుంటారు. భ‌క్తి విష‌యంలో కూడా ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌రు. ఆయ‌నే రామ‌గుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్‌. గురువారం ఆయ‌న నిప్పుల్లో న‌డిచారు. అంతర్గాం మండల…

టీబీజీకేఎస్ గుండాల‌కు ప్ర‌జ‌ల చేతిలో శిక్ష త‌ప్ప‌దు

మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఎన్నికైన త‌ర్వాత ఆ నేత‌ల అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని సికాస కార్యదర్శి ప్రభాత్ ఆరోపించారు. ఆయ‌న గురువారం ఈ మేర‌కు ఒక లేఖ విడుద‌ల చేశారు. ఫిట్ క‌మిటీ స్థాయి నుంచి ఏరియా స్థాయి…

న‌వ్విపోదురు గాక‌…

మంచిర్యాల : అధికారం అండ‌గా ఉంటే చాలు. ఏమైనా చేయ‌వ‌చ్చ‌ని భావిస్తారు కొంద‌రు.. వాళ్ల‌కి ఎదుటి వాళ్ల గురించి ప్రాణాలు గురించి సైతం లెక్క‌లేదు. అనుకున్న‌ది సాధించుకోవాల‌ని అనుకుంటారు. ఇది కూడా ఇలాంటి ఘ‌ట‌నే.. సింగ‌రేణిలో తెలంగాణ బొగ్గు గ‌ని…

సింగరేణి కార్మికుడి మృతి

మంచిర్యాల:మంచిర్యాల జిల్లా మాదారం టౌన్షిప్లో నరసింహ అనే సింగరేణి కార్మికుడు మరణించాడు. నరసింహ భార్య ప్రస్తుతం కొత్తగూడెంలో ఉంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. సింగరేణి సమ్మె నేపథ్యంలో తాను బయటకి కూడా రాలేదు. పక్కన వాళ్ళకి వాసన…

దొంగ‌త‌నాలు చే్స్తున్న కానిస్టేబుల్

చేసిన అప్పులు తీర్చేందుకు దొంగ‌త‌నాల‌కు దిగాడో కానిస్టేబుల్‌. తాను ప‌నిచేస్తున్న జిల్లాలో దొంగ‌త‌నాలు చేస్తే అనుమానం వ‌స్తుంద‌ని వేరే జిల్లాలో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతూ దొరికిపోయాడు.. వివ‌రాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా కైకలూరు సంత…

ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు

మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు…