విద్యుత్ చౌర్యం.. చోద్యం చూస్తున్న అధికార గ‌ణం

మంచిర్యాల : మ‌ంచిర్యాల ప‌ట్ట‌ణంలో య‌థేచ్ఛ‌గా విద్యుత్ చౌర్యం జ‌రుగుతున్నా ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. రాత్రి పూట కొత్త‌గా ఇండ్ల నిర్మాణాలు చేసుకుంటున్న వాళ్లు, బోర్‌వెల్ య‌జ‌మానులు తీగ‌ల‌కు కొండీలు త‌గిలించుకుని మ‌రీ విద్యుత్…

స‌మ‌రానికి సై…

ఉగాది త‌ర్వాత ఉగ్ర‌రూప‌మే అని ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అన్న‌ట్లుగానే కేంద్రంతో స‌మ‌రానికి సిద్ద‌మైంది. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, దీక్షలు…

గోదావరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

ఉగాది పండగ రోజు ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.. వివరాల్లోకి వెళితే..ములుగు జిల్లా రొయ్యూరు గ్రామంలో గ్రామ దేవత లక్ష్మీదేవరను గంగ స్నానానికి తీసుకెళతారు. ప్రతి ఏట ఇక్కడి ఆనవాయితీ. గ్రామ…

హైదరాబాద్ లో ఉగ్ర కలకలం

హైదరాబాద్ మరోసారి ఉగ్ర కలకలం రేగింది. గతం నుంచి దేశంలో ఎక్కడా ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు, లింకులు హైదరాబాద్ లో బయటపడేవి. అయితే కొన్నాళ్ల నుంచి దేశంలో ఎక్కడా ఇటువంటి ఉగ్ర కార్యకలాపాలు జరిగినా ఇంటలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తతో…

యువతకు ఇది ఉద్యోగ నామ సంవత్సరం..

తెలుగు వాళ్లంతా ఈ ఉగాదిని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే తెలంగాణ యువత ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని నిజమాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది…

యువతకు ఇది ఉద్యోగ నామ సంవత్సరం..

తెలుగు వాళ్లంతా ఈ ఉగాదిని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే తెలంగాణ యువత ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని నిజమాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది…

700 ల‌క్ష‌ల ట‌న్నుల ఉత్ప‌త్తి ల‌క్ష్యం

మంచిర్యాల : వ‌చ్చే ఏడాది సింగ‌రేణి సంస్థ 700 ల‌క్ష‌ల ట‌న్నుల ఉత్ప‌త్తి ల‌క్ష్యం నిర్దేశించుకుంది. సంస్థ ఈ ఏడాది 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. అలాగే చరిత్రలో సరికొత్త రికార్డుగా 26 వేల కోట్ల టర్నోవర్‌ సాధించింది. రికార్డు స్థాయి…

అందుకే నా కూతురిని కూడా తీసుకుపోతున్న‌

తాను లేక‌పోతే త‌న కూతురి జీవితం కూడా నాశ‌నం అవుతుంద‌ని, ఆ చిన్నారితో స‌హా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు ఒక తండ్రి.. వివ‌రాల్లోకి వెళితే.. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కుమార్తెతో సహా లాడ్జి భవనం మీది నుంచి దూకి ఆత్మహత్య…

వార‌సుల‌కు నేరుగా పెన్ష‌న్‌

మంచిర్యాల : సింగ‌రేణిలో పెన్ష‌న్ తీసుకునే కార్మికుల మ‌ర‌ణానంత‌రం వారి వార‌సులు సైతం నేరుగా పెన్ష‌న్ పొందే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. పెన్ష‌న‌ర్లు మ‌ర‌ణించిన త‌ర్వాత వారిపై ఆధార‌ప‌డ్డ వారు ఎస్‌బీఐ నుంచి నేరుగా పెన్ష‌న్ పొందే అవ‌కాశం క‌ల్పించారు.…

టీబీజీకేఎస్‌పై అస‌త్య ప్ర‌చారాలు

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘంపై కొన్ని ప్ర‌తిప‌క్ష సంఘాల నేత‌లు అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని అవి స‌రికాద‌ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్.జి టు ఏరియా క‌మిటీ తెలిపింది. ఈ మేర‌కు ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. TBGKSపై అసత్య…