ఈ ఆందోళ‌న‌ల వెన‌క ప్రశాంత్ కిషోర్‌

ప్రశాంత్ కిషోర్... రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచితమే. దేశ రాజకీయాల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పీకే పేరు సంపాదించారు. వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీల విజయం కోసం ఆయన పని చేశారు. ఆయన టీమ్ తో కలిసి పని చేస్తే కచ్చితంగా…

‘భీమ్లా నాయక్’ ట్యూన్స్ పై ఫిర్యాదు

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘భీమ్లానాయక్’ కూడా ఒకటి. ఈ మూవీపై ఉన్న హైప్‌కి తగినట్లే సినిమాలో పాటలకు కూడా చక్కటి రెస్పాన్స్…

సమతామూర్తి విగ్రహంపై రాహుల్ విమర్శలు.. కిష‌న్‌రెడ్డి కౌంట‌ర్‌

ముచ్చింతల్‌లో కొలువుదీరిన శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని అవమానపరుస్తూ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మేడిన్ ఇన్ చైనా’ అంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను…

చెన్నూరులో పేకాట‌రాయుళ్ల అరెస్టు

మంచిర్యాల : చెన్నూరులో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట‌రాయుళ్ల‌ను పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా రూ. 40,970, ఎనిమిది మొబైల్ ఫోన్లు, 3 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధి…

ధోని రికార్డు బ్రేక్ చేయ‌నున్న హిట్‌మ్యాన్

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా బుధవారం సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు బరిలోకి దిగనుంది. తొలిసారి కెప్టెన్‌గా వచ్చిన రోహిత్‌కి ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. జట్టు విజయంతో పాటు రోహిత్ చూపు ప్రత్యేక…

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించారు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌,…

నాలుగు బొగ్గు బ్లాక్‌లు : టెండ‌ర్లు ప‌డ‌లే…

మంచిర్యాల : సింగ‌రేణి ప్రాంతంలోని ఆ నాలుగు బ్లాక్‌ల‌కు ఎలాంటి టెండ‌ర్ ప‌డ‌లేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సత్తుపల్లి బ్లాకు-3, కోయగూడెం బ్లాక్-3, శ్రావణపల్లి-3, కేకే-6 గనులను కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటించిన విష‌యం తెలిసిందే. కేంద్రం…

అమ్మ‌ల పండుగ ఆరంభం

మేడారం : సమ్మక్క–సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడుతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా…

మోదీ వ్యాఖ్య‌ల‌పై గ‌రం..గ‌రం..

-నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ ఆందోళ‌న‌లు -మోదీ దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నాలు, న‌ల్ల‌జెండాల‌తో నిర‌స‌న‌లు -పిలుపునిచ్చిన ఇరు పార్టీల చీఫ్‌లు

బాయ్‌కాట్ హ్యుందాయ్‌..

కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌కు మద్దతుగా మోటారు కార్ల సంస్థ హ్యుందయ్ చేసిన ట్వీట్‌తో చాలా మంది భార‌తీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 5 న పాకిస్థాన్ జరుపుకునే కశ్మీర్ సంఘీబావ దినోత్సవం సందర్శంగా హ్యుందయ్ పాకిస్థాన్ కు అనుకూలంగా…