జర్నలిస్టుల ఆందోళన

మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలంటూ జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. యాదాద్రిలో మీడియాపై ఆంక్షలు సరికాదని, ఈవో తీరును తీవ్రంగా నిరసిస్తూ ఘాట్ రోడ్డు వద్ద జర్నలిస్టుల శాంతియుత నిరసన తెలిపారు. జర్నలిస్టులను పోలీసుల చేత అరెస్ట్ చేపించిన ఈవో…

ఫ్లాష్.. ఫ్లాష్.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట ఎస్ఐ రవికుమార్ ఒక కేసు విషయంలో రూ.25 వేలు డిమాండ్ చేసాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈ రోజు రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి ఎస్ఐ రవి కుమార్ అడ్డంగా…

కట్టెల మోపుతో ఎమ్యెల్యే నిరసన

పెరిగిన గ్యాస్ పెట్రోల్, డీజిల్, ధరలను నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసనలో ఎమ్యెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్…

సింగరేణి గనిలో ప్రమాదం.. కాంట్రాక్టు కార్మికుడి మృతి

శాంతిఖని అండర్ గ్రౌండ్ గనిలో కాంట్రాక్టు కార్మికుడు మరణించాడు. కందుల లక్ష్మీనారాయణ అనే కాంట్రాక్టు కార్మికుడు పనిలో ఉండగా బెల్ట్ ప్రాంతంలో కింద పడి మరణించాడని చెప్తున్నారు. డ్యూటీలో ఫిట్స్ వచ్చి వైద్య మందించటానికి సింగరేణి ఏరియా ఆస్పత్రికి…

డిగ్రీ కళాశాల తరలిస్తే ఆందోళన

మంచిర్యాల : ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరలింపు ఉపసంహరించుకోవాలని రాజీవ్ రహదారి పై ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఊషణ అన్వేష్ మాట్లాడుతూ గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా…

జల్ జంగల్ జమీన్ కోసమే పాదయాత్ర

జల్,జంగల్,జమీన్ కోసమే ప్రాణహిత జలసాధన పాదయాత్ర అని డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం సిర్పూర్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రాణహిత జల సాధన పాదయాత్రలో భాగంగా రెండవ రోజు కాగజ్ నగర్ మండలం కోసినిలో మహాత్మ జ్యోతిబాపులే, సావిత్రిభాయి పులే…

ప్రాణ‌హిత ప్రాణం తీసిండు

కాగ‌జ్ న‌గ‌ర్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాణ‌హిత ప్రాజెక్టు ప్రాణం తీసిండ‌ని దుబ్బాక‌ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం ప్రాణ‌హితలో సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గ నీటి వాట కోసం బీజేపీ నేత హ‌రీష్‌రావు పాద‌యాత్ర ప్రారంభించారు.…

సీమాంధ్రుల చేతుల్లోనే సింగ‌రేణి

నీళ్లు, నిధులు, నియామాకాల కోసం జ‌రిగిన తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి పోరాటం చేసింది సింగ‌రేణి కార్మికులు.. వారిదే ప్ర‌ధాన పాత్ర‌. సింగ‌రేణిలో ఆంధ్రుల ఆధిప‌త్యం స‌హించ‌మ‌ని, త‌మ‌ను రాచి రంపాన పెడుతున్న ఆంధ్రుల పెత్త‌నం పోవాల‌ని తెలంగాణ ఉద్య‌మ…

పబ్‌పై దాడి.. రాహుల్ సిప్లిగంజ్ సహా 150 మంది అరెస్ట్

బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ పై టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు ఒక్క సారిగా దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్న పార్టీని భగ్నం చేసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు 150 మందిని అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో…

సింగరేణి లో ప్రమాదం, ఎస్కార్ట్ క్రేన్ బోల్తా

రామగుండం 3 ఓసిపి-2 లో సెకండ్షిఫ్ట్ లో ప్రమాదం సంభవించింది. సుమారు 04:45 ప్రాంతంలో ఎస్ ఎం ఈ సెక్షన్ కు సంబంధించిన ఎస్కార్ట్ క్రేన్ నం 4 క్వారీలో కి దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నరేష్ తల,ఎడమ చెయ్యి భుజానికి…