ఆ సంక్షోభం సింగరేణిపై పడకుండా చూడండి
మంచిర్యాల : దేశంలో పేలుడు పదార్థాల కొరత తలెత్తుతున్న నేపథ్యంలో దాని ప్రభావం సింగరేణిపై పడకుండా చూసేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (ఫైనాన్స్, పర్సనల్, పి అండ్ పి)…