మూడు రోజులు కేసీఆర్ జ‌న్మ‌దిన సంబురాలు

మంచిర్యాల : తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధ్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు జ‌న్మ‌దిన సంబురాలు మూడు రోజుల పాటు నిర్వ‌హించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. మూడు రోజులు వివిధ సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని మంత్రి,…

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జ‌రిమానా

హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు పెట్టేవారిపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఫ్లెక్సీలను తొలగించని వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. అది ఎమ్మెల్యే అయినా.. ఎంపీ అయినా డోంట్‌ కేర్‌ అంటూ కొరడా ఝలిపిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. నగరంలో…

మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

మంచిర్యాల : త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని సింగ‌రేణిలో ప‌లువురు యువ కార్మికులు టీబీజీకేఎస్ గౌరవధ్యక్షురాలు క‌విత‌ను కోరారు. శ‌నివారం ఆ యూనియ‌న్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డితో పాటు ఆమెను క‌లిసి సమస్యలు…

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట టీఆర్ఎస్ ఆందోళన

మంచిర్యాల : రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. తాగుబోతు వ్యక్తికి తన వాహనం ఇచ్చిన బీజేపీ నేత పాల్వాయి హరీషావును అరెస్టు చేయాలని, వేగంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన…

మంచిర్యాల కోసం ఎన్టీఆర్ చేయ‌నిది చేసిన కేసీఆర్‌

మంచిర్యాల : మ‌ంచిర్యాల కోసం ఎన్టీఆర్ చేయ‌లేని ప‌ని కూడా కేసీఆర్ చేశార‌ట‌.. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దివంగత ఎన్టీఆర్‌ను మంచిర్యాల జిల్లా కావాలని అడిగినా అదీ సాధ్యపడలేదని గుర్తు చేశారు. తెలంగాణ వ‌చ్చాకే అది…

ఐపీఎల్ వేలంలో ఇషాన్‌ రికార్డు ధర!

ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్‌ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీకొట్టి ఈ…

బీజేపీ అంటే గ‌జ‌గ‌జ‌

హైదరాబాద్: కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడుతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జనగామ సభలో సీఎం కేసీఆర్ బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. శనివారం బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి అయి ఉండి…

మ‌ళ్లీ కోర్టుకు అంగ‌న్‌వాడీలు

మంచిర్యాల : అంగ‌న్ వాడీ టీచ‌ర్లు మ‌ళ్లీ కోర్టు మెట్లెక్క‌నున్నారు. సూప‌ర్ వైజ‌ర్ల పోస్టుల భ‌ర్తీకి సంబంధించి నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఇప్ప‌టికే కొంద‌రు అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు కోర్టుకు వెళ్లారు. ప్ర‌స్తుతం ఆ కేసులో…

గన్ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం

గన్ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలో చోటు చేసుకుంది. ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌లో తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌…

వెయ్యి కోట్లు టార్గెట్‌..

మంచిర్యాల : ప్ర‌భుత్వం వెయ్యి కోట్ల ఆదాయం కోసం ప్ర‌ణాళిక‌లు రూపొందించి వాటిన అమ‌లు చేస్తోంది. ఇప్పటివరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ప్లాట్లు, భూముల అమ్మ‌కాలు చేప‌ట్టిన ప్ర‌భుత్వం మొద‌టిసారిగా జిల్లాల్లోనూ ప్లాట్లు విక్రయించేందుకు ప్ర‌భుత్వం…