ప్రాణం తీసిన వాట్స‌ప్ స్టేటస్..

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామంలో ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి వాట్స‌ప్ స్టేట‌స్ కార‌ణ‌మ‌ని స‌మాచారం. కొమ్ముగూడెం కు చెందిన యువతి హైదరాబాదులో పాలిటెక్నిక్ చదువుతోంది. ఉగాది పండక్కి సొంత ఊరికి వచ్చి ఊరిలోనే ఉంటోంది.…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. మంచిర్యాల‌లో ఆసుప‌త్రుల‌పై వేటు

మంచిర్యాల : నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డ‌స్తున్న ఆసుప‌త్రుల‌పై వేటు వేస్తూ మంచిర్యాల జిల్లా అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు జిల్లాలో ఐదు బృందాలు జిల్లాలోని ప‌లు ఆసుప‌త్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంట‌ర్ల‌పై దాడులు నిర్వ‌హించారు.…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా..

మంచిర్యాల : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. అయితే, కరోనా నేపథ్యంలో, ఇతర కారణాల వల్ల తిరిగి సామాన్య జనం ప్రైవేటు ఆసుపత్రుల…

బాధిత మ‌హిళ‌ల‌కు అండ‌గా స‌ఖి

మంచిర్యాల : సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు అండ‌గా స‌ఖి కేంద్రం ఉంటుంద‌ని లీగల్ కౌన్సిలర్ శైల‌జ‌ అన్నారు. తాండూరు మండ‌లం బోయ‌ప‌ల్లి, ద్వారకాపూర్‌లో స‌ఖి కేంద్రంపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ సఖి…

వైభవంగా ఆంజనేయస్వామికి అభిషేకం

తాండూరు మండలం మాదారం టౌన్షిప్ శ్రీకోదండ రామాలయంలో గురువారం ఆంజనేయస్వామికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. వేద పండితుడు, ఆలయ అర్చకులు ముద్దు అవధూత శర్మ ఆంజనేయ స్వామి మాలధారణ స్వాములతో అభిషేకం, ఆకు పూజ, అష్టోత్తరం పూజ కార్యక్రమం జరిపించారు.…

పాపం పోలీసులు..

హైదరాబాద్‌ భోలక్‌పూర్‌లో ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా బెదిరింపులు, అరెస్టు ఘటన మరవకముందే పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి పాతబస్తీలో తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది.. ఇక్కడ ఇలాగే జరుగుతుందని.. ఏం…

వ‌రి రైతుకు ఉరేస్తున్న‌రు..

మంచిర్యాల : కేంద్ర ప్ర‌భుత్వం వ‌రి రైతుకు ఉరేస్తున్న‌ద‌ని, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల నడ్డి విరుస్తున్న‌ద‌ని ప్ర‌భుత్వ విప్‌, మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. మంచిర్యాల జిల్లా…

మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా శ్రీ‌రాంపూర్ ఆర్‌కే 6 ప్రాంతంలో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. జాతీయ ర‌హ‌దారి 363 విస్త‌ర‌ణలో భాగంగా ఈ ప్రాంతంలో రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు క‌లిసి ఇండ్ల‌ను కూల్చివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స్థానికులు…

అంబేద్క‌ర్ యువ‌జ‌న సంఘం క‌మిటీ ఎన్నిక‌

అంబేద్క‌ర్ 131 జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించేందుకు అంబేద్క‌ర్ యువ‌జ‌న సంఘం క‌మిటీ ఎన్నుకున్నారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్ క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్లు వారు వెల్ల‌డించారు. ఈ క‌మిటీ అధ్య‌క్షుడిగా దుర్గం అశోక్ కుమార్‌, ప్ర‌ధాన…

మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌ను వేధించ‌డం స‌రికాదు..

హైద‌రాబాద్: సోష‌ల్ మీడియా సాధ‌నాలు సామాజిక వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు వేదిక‌లుగా మార‌డం దారుణ‌మ‌ని రాష్ట్ర ఐటీ శాఖ‌ కేటీఆర్ ట్వీట్ చేశారు. అది కూడా గౌర‌వ‌నీయులైన జ‌ర్న‌లిస్టుల‌ను అవ‌మానించ‌డం స‌రికాద‌న్నారు కేటీఆర్. జ‌ర్న‌లిస్టుల‌ను…