గ‌డ్డి తిన్నారు…

దాణా కుంభ‌కోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించిన రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శిక్షల పరిమాణాన్ని ఫిబ్రవరి 18న ఖరారు చేయనున్నారు. దాణా కుంభకోణంలోని నాలుగు కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలిన లాలూ…

సీఎస్ఆర్‌.. నిబంధ‌న‌లు బ‌లాదూర్‌..

మంచిర్యాల : కార్మికుల చెమ‌ట చుక్క‌లు అవి... త‌మ ర‌క్తాన్ని చెమ‌ట‌గా మార్చి సంస్థకు లాభాలు తెచ్చిపెడుతుంటే అధికారులు మాత్రం వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. సింగ‌రేణి లాభాలు సంస్థ అభివృద్ధికి వినియోగించకుండా ఇతరుల రాజకీయప్రయోజనాలకు…

మేడారంలో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి..

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తుకు వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ ర‌మేష్ గుండెపోటుతో మృతి చెందాడు. రమేష్ రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు కరీంనగర్ జిల్లా…

అత్యవసర విభాగం నుంచే ఆరోగ్యశ్రీ

హైదరాబాద్‌: నిమ్స్‌ అత్యవసర విభాగంలో చేరే రోగులకు ఊరట దక్కింది. గతంలో మాదిరి కాకుండా అత్యవసర విభాగం నుంచే ఆరోగ్యశ్రీ అమలు చేయాలని నిమ్స్‌ యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఏదైనా ప్రమాదం, తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌ అత్యవసర విభాగానికి వచ్చే…

అది కేసీఆర్ పుణ్య‌మే

మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల 70 వేల మంది యువత మద్యానికి బానిసై కుటుంబాలను నాశనం చేసుకున్నారని అది కేసీఆర్ పుణ్య‌మేన‌ని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ చంద్ర…

యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరి

రామగుండం ఏరియా ఓసిపి త్రీ కార్మిక సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని ఆర్ జి టు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ ఆరోపించారు. ఓసిపి త్రీ పని స్థలాలను సందర్శించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

అమ్మల వద్దకు 18న కేసీఆర్

మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలకు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరకు…

కొత్త ఫీచర్‌తో అదరగొట్టబోతోంది

కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో ముందుకు వ‌స్తున్న వాట్స‌ప్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇటీవల మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి…

ఎస్టీల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాం

మంచిర్యాల : ఎస్టీల అభివృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. భీమారం మండలం బూరుగుపల్లిలో లంబాడీల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న…

మూడు రోజులు కేసీఆర్ జ‌న్మ‌దిన సంబురాలు

మంచిర్యాల : తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధ్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు జ‌న్మ‌దిన సంబురాలు మూడు రోజుల పాటు నిర్వ‌హించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. మూడు రోజులు వివిధ సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని మంత్రి,…