రోగిని ప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చి గాయాల‌పాలు

బెల్లంప‌ల్లి :వేల కోట్ల ట‌ర్నోవ‌ర్.. వంద‌ల కోట్ల లాభాలు... కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చు.. సింగ‌రేణి గురించి యాజ‌మాన్యం ప‌దే ప‌దే ఊద‌ర‌గొట్టే మాట‌లు. కానీ, వాస్త‌వాలు మాత్రం అలా లేవు. కార్మికుల‌కు వైద్యం అందించ‌డంలో…

కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్న‌రు

మంచిర్యాల జిల్లా : తిన‌డానికి అన్నం స‌రిగ్గ పెడ‌త‌లేరు. కుళ్లిన కోడిగుడ్లు, ఉడ‌క‌ని అన్నం పెడుతున్న‌ని విద్యార్థినులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కన్నెపల్లి మండలం కస్తూరిబా బాలికల హాస్టల్ విద్యార్థినులు రోడ్డెక్కారు. త‌హ‌సీల్దార్ కార్యాల‌యం…

సింగ‌రేణిని ప‌రిర‌క్షించేది బీఎంఎస్ మాత్ర‌మే

సింగరేణిని పరిరక్షించే ధైర్యం BMSకి మాత్రమే ఉన్నదని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి స‌త్త‌య్య వెల్ల‌డించారు. ఆర్జీ 3 ఏరియాలో ఏఎల్‌పీ, అడ్రియాలా లాంగ్‌వాల్ ప్రాజెక్టులో నిర్వ‌హించిన గేట్ మీటింగ్‌లో ఆయ‌న పాల్గొని…

కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు

మంచిర్యాల : కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లను తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్ పాఠ‌శాల‌లో మన ఊరు - మన బడి కింద రూ. 17 లక్షలతో ప‌నుల‌కు…

భార‌త్‌ను నిర్దేశిందే ద‌మ్మెవ‌రికీ లేదు..

‘భార‌త్‌ను నిర్దేశించే ద‌మ్మెవ‌రికీ లేదు... ఏ అగ్ర‌రారాజ్యం భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. ఇతరుల కంటే భారత్‌ గురించి నాకే ఎక్కువ తెలుసు. ఏ ‘సూపర్‌ పవర్‌’భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. దానికి కారణం ఆర్‌ఎస్‌ఎస్‌…

సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే

మంచిర్యాల : రాష్ట్రపతి ఉత్తర్వులను అనుస‌రించి సింగరేణి సంస్థలో ఇకపై జరగనున్న ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్‌ శాతాన్ని పెంచడానికి సింగ‌రేణి బోర్డు అంగీకారం తెలిపింది. హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో శుక్రవారం జరిగిన 561వ సింగరేణి…

కేసీఆర్ నువ్వు కుర్చీ లేకుండా బ‌త‌క‌లేవు

కాగ‌జ్‌న‌గ‌ర్ : కేసీఆర్ నువ్వు కుర్చీ లేకుండా బ‌తుక‌లేవు.. అధికారం లేకుండా నీ కుటుంబం బ‌తుక‌లేదు.. ఎందుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నావ్ స‌మాధానం చెప్పాల‌ని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ప్ర‌శ్నించారు.…

ఆసుప‌త్రుల్లో కొన‌సాగుతున్న త‌నిఖీలు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని ప‌లు ఆసుప‌త్రుల్లో త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ భార‌తీ హోళీకేరీ ఆదేశాల‌తో జిల్లాలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్వ‌హిస్తున్న ఆసుప‌త్రులు, ల్యాబ్‌ల్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. గురువారం 19…

పోరాటం త‌ప్ప మ‌రో మార్గం లేదు

సింగ‌రేణిని కాపాడుకునేందుకు పోరాటం త‌ప్ప మ‌రోమార్గం లేద‌ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల.కీర్తిరెడ్డి స్ప‌ష్టం చేశారు. భూపాల‌ప‌ల్లి ఏరియాలో ఆందోళ‌న‌లో భాగంగా కేటీకే1 ఇంక్లైన్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ఈ…

ఆలయంలో అపచారం..

ఏకంగా దేవాల‌యం క్యాంటీన్‌లో మాంసాహారం వండ‌టం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెదకాకాని ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్‌లో మాంసాహారం వండటం వివాదాస్పదంగా మారింది. నిత్యం ఆలయానికి వచ్చే…