పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెడతా
మంచిర్యాల : జఇల్ల జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెడతా అని ప్రభుత్వ విప్, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తనపై…