స‌హాయ‌క చ‌ర్య‌ల్లో సీఐకి గాయాలు

CI injured in rescue operations:చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో జరిగిన బస్సు ప్రమాదం(Bus Accidenet)లో మృతదేహాలను వెలికితీసే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. జేసీబీతో మృతదేహాలను బయటకు తీస్తున్న సమయంలో, సీఐ శ్రీధర్…

ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

Rangareddy Bus Accident :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే 23 మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రికొంత మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన…

ఎమ్మెల్యే కాలె యాద‌య్య‌పై దాడికి య‌త్నం

Attempted attack on Congress MLA Kale Yadayaiah:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో రోడ్డు ప్ర‌మాదం(Road Accident) జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది మృత్యువాత ప‌డ్డారు. రాంగ్ రూట్లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన…

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:20 మంది మృతి

Road Accident :రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు…

మ‌న సివంగులు గెలిచారు..

Women's world cup winner: మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టింది. సౌతాఫ్రికాను చిత్తుచేస్తూ ఛాంపియన్ గా నిలిచింది. షఫాలీ వర్మ బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ టీమిండియాను విజేతగా నిలబెట్టింది. మహిళల…

నిప్పులు చిమ్ముతూ నింగికి…

CMS-03 launch successful:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో(ISRO) మరో ఘ‌న‌త సాధించింది. బాహుబలి రాకెట్ ను విజ‌య‌వంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి LVM 03-M5 రాకెట్‌ ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా తొలిసారిగా అత్యంత…

మంత్రాల నెపంతో వ్య‌క్తి దారుణ హ‌త్య

Man brutally murdered under the pretext of mantras:మంత్రాలు చేస్తున్నాడ‌నే నెపంతో ఓ వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేశారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bhim Asifabad District) తిర్యాణి మండ‌లంలో హనుమంతు రావు(50) అనే వ్యక్తిని దారుణ హత్య…

సొంత బావ ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా…?

Kavitha Janam Bata: సొంత బావ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తారా అని తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రశ్నించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె కరీంనగర్ (Karimnagar)​ జిల్లాలో…

టోకెన్ల కోసం ఎగ‌బ‌డ్డ రైతులు..

రైతుకు విత్త‌నం కొనుగోలు ద‌గ్గ‌ర నుంచి, యూరియా కోసం, త‌మ పంట అమ్మ‌డం కోసం క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. రాత్రంతా జాగారం చేసినా క‌నీసం త‌మ పంట అమ్ముకునే ప‌రిస్థితి లేదంటే ఎంత దారుణ‌మో అర్థం చేసుకోవ‌చ్చు. సోయా కొనుగోలు చేయాల‌ని అధికారుల‌ను…

ఆధారం కల్పించాలి… ఆదుకోవాలి…

తమకు ఆధారం కల్పించి ఆ తర్వాతే రోడ్డు వెడల్పు చేయాలని బెల్లంపల్లి లో వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కాంట ఏరియా లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్ల పక్కనే ఉన్న తమ షాపులు కోల్పోతున్నామని తమకు అన్యాయం…