అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికుడి మృతి
గోదావరిఖని - ఆర్జీ 3 ఏరియాలోని ఓసీపీ 1లో జరిగిన ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. రక్షణ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ డంపర్…