అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే కార్మికుడి మృతి

గోదావ‌రిఖ‌ని - ఆర్జీ 3 ఏరియాలోని ఓసీపీ 1లో జ‌రిగిన ప్ర‌మాదం అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని, వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఎంఎస్ అధ్య‌క్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. రక్షణ అధికారుల నిర్లక్ష్యం వ‌ల్ల‌నే ఈ డంపర్…

ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవాలి

మున్ముందు ప్రైవేట్‌ రంగం నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, అధికారులు సమష్టిగా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఅండ్ ఎండీ ఎన్‌.శ్రీధర్‌ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ లో…

ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు

మంచిర్యాల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, కార్యాలయాల వద్ద ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే 1 ఇంక్లైన్‌లో…

ఓపెన్‌కాస్టులో ప్ర‌మాదం… ఆప‌రేట‌ర్ మృతి

సింగ‌రేణి ఆవిర్భావ దినోత్స‌వం రోజునే జ‌రిగిన ప్ర‌మాదంలో కార్మికుడు మృతి చెందాడు. ఆర్జీ 3 ఏరియా ఓసీపీ 1 లో జ‌రిగిన ఈ ప్ర‌మాదం వివ‌రాలు ఇలా ఉన్నాయి... రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వ‌హిస్తుండ‌గా, క్వారీ ఏరియాలో డంప‌ర్ రివ‌ర్స్ తీస్తున్న…

అభివృద్ధికి క‌ట్టుబడి ఉన్నాం

మంచిర్యాల - త‌మ ప్ర‌భుత్వం అభివృద్ధికి క‌ట్టుబడి ఉంద‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న బుధ‌వారం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సంక్షేమ, అభివృద్ధి ప‌నులు ప్రారంభించారు. క‌ళ్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌ చెక్కుల‌ను పంపిణీ చేశారు. ఈ…

మెడిక‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే…

సింగరేణి దిగిపోయిన కార్మికులు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మెడికల్ కార్డు దరఖాస్తుకు మార్చి 22 వ‌ర‌కు చివ‌రి అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి వెల్ల‌డించారు. ఇప్పటివరకు పదవి విరమణ పొందిన…

కేసీఆర్ చేస్తున్న హ‌త్య‌లే : ష‌ర్మిల

నిర్మ‌ల్‌ : రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ చేస్తున్న హత్యలేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం వైఎస్ ష‌ర్మిల రైతు ఆవేద‌న యాత్రలో భాగంగా నిర్మ‌ల్ జిల్లాలో రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ…

సింగ‌రేణిలో సంబురాలు ఎందుకు సారూ…?

సింగ‌రేణి ఏర్ప‌డి 132 సంవ‌త్స‌రాలు అవుతోంది. కార్మికులు త‌మ చెమ‌ట‌తో, శ్ర‌మ శ‌క్తితో భూగ్భంలోని న‌ల్ల‌బంగారం వెలికి తీసి దేశానికి వెలుగులు అందిస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో బీఐఎఫ్ఆర్ ప‌రిధిలోకి వెళ్లిన సంస్థ‌ను క‌ష్ట‌ప‌డి బ‌య‌ట‌కు…

తెలంగాణ‌లో పెరిగిన భూగర్భ జలాలు..!

తెలంగాణ‌లో భూగ‌ర్భ జ‌లాలు పెరిగిన‌ట్లు కాగ్ నివేదిక వెల్ల‌డించింది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మిషన్ కాకతీయ వల్ల తెలంగాణ లో నీటి మట్టం పెరిగిందని ఈ నివేదిక‌లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన కీలక పథకాల్లో ఒకటి మిషన్…

మేడారం భక్తులకు ఉచితంగా ప్రసాదం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతరలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయిచింది. జాతరలో మొక్కులు చెల్లించిన భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచనలో…