చెప్పు దెబ్బలు తప్పవు

హైద‌రాబాద్ : తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ తన పద్దతి మార్చుకోవాలని, లేదంటే చెప్పు దెబ్బలు తప్పవని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం…

ఇదేం జ‌ర్న‌లిజం..

హైద‌రాబాద్ : చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న 'పోల్' పేరిట మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ''బాడీ షేమింగ్'' కు పాల్పడడం దుర్మార్గమైనదని మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని…

  సాగు చ‌ట్టాలు మ‌ళ్లీ తెస్తాం

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్ళీ తీసుకొస్తామని  కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న  నాగ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన అగ్రో విజన్‌ విక్స్‌పో కార్యక్రమంలో…

శ‌ర‌ణుఘోష‌తో మార్మోగిన జేఎన్‌టీయూ

అయ్యప్ప నామ సంకీర్తనలు, శరణుఘోషతో హైద‌రాబాద్ జేఎన్‌టీయూ మార్మోగింది. హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామికి మ‌హాప‌డి పూజ మ‌హోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. కిష‌న్ బండారుప‌ల్లి స్వామి (శంక‌ర్‌స్వామి) ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌లు నిర్వ‌హించారు. ఉద‌యం…

సింగ‌రేణిలో మ‌రో స‌మ్మె శంఖం

ఏరియా ఆసుప‌త్రి మొద‌లుకుని, జీఎం ఆఫీసు వ‌ర‌కు... సివిల్ ప‌నుల ద‌గ్గ‌ర నుంచి భూగ‌ర్భ గ‌ని వ‌ర‌కు వారు చేయ‌ని ప‌ని లేదు... సింగ‌రేణిలో వారు లేని డిపార్ట్‌మెంట్ లేదు.. కానీ వేత‌నాల విష‌యంలో మాత్రం వారికి తీర‌ని అన్యాయం జ‌రుగుతోంది. ఏండ్ల…

సర్పంచ్ భర్త కు జైలు శిక్ష

మంచిర్యాల - ఆయన గ్రామ పంచాయతీ ప్ర‌థ‌మ‌ పౌరురాలి భర్త.. గ్రామానికి ఆయనే ఆదర్శం కావాలి కానీ ఆయనే అటవీ పోడు భూముల పేరిట అడ‌వి నరకడం మొదలు పెట్టాడు. అధికారులు వస్తే బెదిరింపులకు దిగాడు. దీంతో అత‌న్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. 15 రోజుల జైలు…

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్​ల బదిలీ

రాష్ట్రంలో పెద్దఎత్తున ఐపీఎస్​ల బదిలీలు అయ్యాయి. శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 మంది ఐపీఎస్​లను బదిలీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్​ సీపీగా ఉన్న అంజనీకుమార్​.. అవినీతి నిరోధక శాఖ డీజీగా…

ఒమిక్రాన్‌కు ఆనంద‌య్య మందు.. మరో వివాదం..  

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు కూడా త‌న వద్ద మందు ఉంద‌ని చెబుతున్నారు... నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య. క‌రోనా సెకండ్ వేవ్ సంద‌ర్భంగా అప్పట్లో ఆనందయ్య ఇచ్చిన ఆయుర్వేద మందు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. ఆయుష్ను…

మహిళా కండక్టర్లకు శుభ‌వార్త‌

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థను ప్రజలకు చేరువ చేసేందుకు వినూత్న నిర్ణయాలతో మన్ననలు పొందుతున్న ఆయన.. తాజాగా మహిళా కండక్టర్లకు శుభవార్త చెప్పారు. ఆర్టీసీలో…

55 నిమిషాలు… 4.60 ల‌క్ష‌ల టిక్కెట్లు..

నాలుగు ల‌క్ష‌ల 60 వేల టిక్కెట్లు... భ‌క్తులు కేవ‌లం 55 నిమిషాల్లో మొత్తం బుక్ చేసుకున్నారు. తిరుమ‌ల శ్రీ‌వారి టిక్కెట్ల కోసం ఎగ‌బ‌డ్డారు. భక్తుల నుంచి ఏకంగా 14 లక్షల హిట్లు రావడంతో టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైంది. టిక్కెట్లు దొరక్క…