కల్తీ కల్లు స్థావ‌రంపై దాడులు

మంచిర్యాల : కల్తీ కల్లు తయారు చేస్తున్న స్థావరం పైన సోమ‌వారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, తాండూర్ పోలీసుల మెరుపు దాడి చేశారు. క‌ల్తీ చేయడానికి ఉప‌యోగించే ముడి సామ‌గ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒక‌రిని అదుపులోకి తీసుకోగా ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌రారీలో…

మెడికల్‌ కాలేజీకి రూ.500 కోట్లు

రామగుండం ప్రాంతంలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రాంత ప్రజల దీర్ఘ కాలిక కోరిక నెరవేరే శుభ తరుణం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సింగరేణి సంస్థ 500 కోట్ల…

ఆదిలాబాద్ లో కొన‌సాగుతున్న బంద్

ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొన‌సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు తుడుందెబ్బ పిలుపునిచ్చింది. ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించి ఇచ్చిన 317 జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉద‌యం నుంచే ఆదిలాబాద్ బస్టాండ్ ముందు…

నేడే బండి సంజ‌య్ ‘నిరుద్యోగ దీక్ష’

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని, ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ సోమవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘నిరుద్యోగ దీక్ష’ చేయనున్నారు. పార్టీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల…

సింగ‌రేణికి మ‌రో ప్రతిష్టాత్మక అవార్డు

న్యూ ఢిల్లీ : బొగ్గు మైనింగ్ రంగంలో 13 దశాబ్దాల అనుభవం ఉన్న సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) ఏటా ప్రకటించే ఇండస్ట్రీ…

ఎట్ల కొన‌డో చూద్దాం.. వ‌రి వేయండి

హైదరాబాద్ : కేసీఆర్ స‌ర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. వరి వేస్తే ఉరేనన్న సీఎం కేసీఆర్.. తన 150 ఎకరాల్లో వరి వేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల పొలాలు బిడులుగా మారాలి… కానీ నీ…

ట్రాఫిక్ జ‌రిమానాలు రూ. 533 కోట్లు

ట్రాఫిక్ చ‌లాన్ల‌కు సంబంధించి ఈ ఏడాది పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌య్యాయి. ఏడాది కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 1,49,03,556 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి దాదాపు రూ.533 కోట్లు జరిమానాగా విధించారు. ఆ లెక్క‌న‌ సగటున రోజుకు సుమారు…

యూట్యూబ్ చానళ్ల పట్ల కఠిన వైఖరి

యూట్యూబ్ చానళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు బాడీ షేమింగ్ పై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీనిని అంద‌రూ ఖండిస్తున్నారు. యూట్యూబ్…

ములుగు బెటాలియన్‌లో కాల్పులు : ఎస్ఐ మృతి

ములుగు జిల్లా వెంక‌టాపురం ఏ 39 బెటాలియ‌న్‌లో జ‌రిగిన కాల్పుల్లో ఎస్ ఐ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో కానిస్టేబుల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మెస్ కమాండెంట్‌‌కి, సీఆర్‌పీఎఫ్ ఎస్ఐకి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదం తీవ్రమై కాల్పులకు దారి…

ములుగు బెటాలియన్‌లో కాల్పులు : ఎస్ఐ మృతి

ములుగు జిల్లా వెంక‌టాపురం ఏ 39 బెటాలియ‌న్‌లో జ‌రిగిన కాల్పుల్లో ఎస్ ఐ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో కానిస్టేబుల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మెస్ కమాండెంట్‌‌కి, సీఆర్‌పీఎఫ్ ఎస్ఐకి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదం తీవ్రమై కాల్పులకు దారి…