రేపు ఢిల్లీకి మంత్రుల బృందం
రేపు ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డీసీసీబీ, డీసీఎంఎస్…