రేపు ఢిల్లీకి మంత్రుల బృందం

రేపు ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం వెళ్లాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ భేటీకి ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డీసీసీబీ, డీసీఎంఎస్…

బ్రేకింగ్‌.. రైతు బంధు అంద‌రికీ

తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. మరి వేసే రైతులకు రైతుబంధు ఆపేయాలన్న వ్యవసాయ శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పక్కన పెట్టారు. ఇవాళ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ…

రాష్ట్ర నిర్ల‌క్ష్య‌మే నిండా ముంచింది…

సింగ‌రేణి బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యం చూపిందా...? స‌మ‌స్య తీవ్రత పీక‌ల మీద‌కు వ‌చ్చే వ‌ర‌కు తెలియ‌లేదా..? మ‌రి సంస్థ సీఅండ్ఎండీ ఏం చేశారు..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నీ తెరపైకి వ‌స్తున్నాయి. నిజంగా…

పుష్ప థియేటర్‌పై రాళ్లు రువ్విన అభిమానులు..

బెన్‌ఫిట్ షో వేస్తామ‌ని వేయ‌క‌పోవ‌డంతో పుష్ప సినిమా థియేట‌ర్‌పై అభిమానులు రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకోవ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం లో అల్లు అర్జున్ నటించిన పుష్ప థియేటర్ పై రాళ్ళు…

శబరిమల రైళ్లలో ఇలా చేస్తే జైలుకే..

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. ఉల్లంఘనటకు పాల్పడితే జైలుకేనని హెచ్చరికలు జారీ చేసింది. శబరిమలకు ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తుల కోసం శ‌బ‌రిమ‌ల‌కు ప్రత్యేక రైలు సర్వీసులను న‌డ‌ప‌నున్నట్లు…

ఆ బ్లాక్‌లు సింగ‌రేణికే కేటాయించాలి

సింగ‌రేణి ప్రాంతంలో వేలం వేయాల‌నుకున్న బొగ్గు బ్లాక్‌ల‌ను సింగ‌రేణికే కేటాయించాల‌ని బీఎంఎస్ నేత‌లు కోరారు. సింగరేణి సమస్యలపై సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, బీఎంఎస్‌ ప్రతినిధులు కేంద్ర‌మంత్రి జి కిషన్ రెడ్డి గారిని కలిశారు. ఈ సంద‌ర్భంగా…

టెక్నీషియ‌న్ల‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించండి

సింగ‌రేణిలో ప‌నిచేస్తున్న టెక్నీషియ‌న్ల‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించాల‌ని బెల్లంప‌ల్లి ఏరియా జీఎం సంజీవ‌రెడ్డికి కార్మికులు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. బెల్లంప‌ల్లి ఏరియాలో ఈపీ ఎలక్ట్రిషియ‌న్లు ఫిట్ట‌ర్లు గా 2017 సంవత్సరంలో ట్రైనింగ్ పూర్తి…

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ స‌రికొత్త రికార్డు

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ స‌ర్కార్ స‌రికొత్త రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లు గత ఏడాది వానాకాలం రికార్డును దాటాయ‌ని… పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 9 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మెట్రిక్…

కోర్టు మెట్లెక్కిన పురుషుల సంఘం..

పుష్ప ఐటెం సాంగ్ పై ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోందో.. అదే రేంజ్ లో వివాదమూ అలముకుంది. ‘ఊ అంటావా’ పాటపై ఏపీ హైకోర్టులో పురుషుల సంఘం పిటిషన్ వేసింది. మగవారి మనోభావాలను దెబ్బతీశారంటూ ఏపీలో పురుషుల సంఘం హైకోర్టుకెళ్లింది. మగవాళ్లంతా…

సూర్యుడ్ని టచ్ చేసిన నాసా

ఇంతకాలంపాటు అసాధ్యంగా భావించిన అత్యద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' మూడేళ్ల క్రితం అంటే.. 2018లో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక సూర్యుడిని ముద్దాడింది. భానుడి బాహ్య వాతావరణ పొర ‘కరోనా’ను తాకింది. ఇక్కడ…