కేసీఆర్ పై పోటీకి సై
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన మీట్ ది ప్రెస్లో పంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మెజారిటీ టీఆర్ఎస్ నేతలు…