నైతిక విజ‌యం నాదే..

ఉమ్మ‌డి ఆదిలాబాద్ ఎన్నిక‌ల్లో నైతిక విజ‌యం త‌న‌దేన‌ని స్వ‌తంత్ర అభ్య‌ర్థి పెందూర్ పుష్పారాణి స్ప‌ష్టం చేశారు. ఆమె ఎన్నిక‌ల కౌంటింగ్ అనంత‌రం మాట్లాడారు. త‌న‌ను ఎన్ని ప్ర‌లోభాల‌కు గురి చేసినా భ‌య‌ప‌డ‌కుండా ఎన్నిక‌ల్లో నిలిచాన‌ని స్ప‌ష్టం…

ఆ టీచ‌ర్లు ఐదుగురిపైనా వేటు..

మంచిర్యాల - అంగ‌న్‌వాడీలో స‌రుకులు ప‌క్క‌దారి ప‌ట్టిన వ్య‌వ‌హారంలో ఆ ఐదుగురు టీచ‌ర్ల‌పైనా వేటు వేసేందుకు రంగం సిద్ధ‌మైనట్లు స‌మ‌చారం. ఇందులో ఇప్ప‌టికే ముగ్గురు సూప‌ర్‌వైజ‌ర్ల‌ను స‌స్పెండ్ చేయ‌గా, సీడీపీవో న‌క్క మ‌నోర‌మ‌కు మెమో జారీ చేశారు.…

దండె విఠ‌ల్ గెలిచిండు…

ఆదిలాబాద్ - ఆదిలాబాద్ ఉమ్మ‌డి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దండె విఠ‌ల్ ఘ‌న విజ‌యం సాధించారు. అనుమానాలు ప‌టాపంచ‌లు చేస్తూ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు. మొత్తం 860 ఓట్లు పోలు కాగా, రెండు పోస్ట‌ల్ బ్యాలెట్ వ‌చ్చాయి. ఇందులో చెల్లిన ఓట్లు 815…

ఉద్యోగుల విభజనపై హైకోర్టు లో కేసు

తెలంగాణ‌లో ఉద్యోగుల విభ‌జ‌న‌కు సంబంధించిన అంశంలో హైకోర్టులో కేసు న‌మోదు అయ్యింది. G O Ms No 317, Dt. 6.12.2021తో పాటు దాని అనుబంధంలో జారీ చేసిన మార్గదర్శకాలు చట్ట విరుద్ధమని వాటి ప్రకారం ఎటువంటి కేటాయింపులు చేయరాదని ఉత్తర్వులు ఇవ్వాలని…

ఉద్యోగుల విభజనపై హైకోర్టు లో కేసు

తెలంగాణ‌లో ఉద్యోగుల విభ‌జ‌న‌కు సంబంధించిన అంశంలో హైకోర్టులో కేసు న‌మోదు అయ్యింది. G O Ms No 317, Dt. 6.12.2021తో పాటు దాని అనుబంధంలో జారీ చేసిన మార్గదర్శకాలు చట్ట విరుద్ధమని వాటి ప్రకారం ఎటువంటి కేటాయింపులు చేయరాదని ఉత్తర్వులు ఇవ్వాలని…

తెలంగాణ స‌ర్కార్‌కు షాక్‌

కాళేశ్వ‌రం బ్యాక్ వాట‌ర్‌తో రైతుల‌కు జ‌రుగుతున్న ఇబ్బందులు, నిర్వాసితులు అవుతున్న కుటుంబాలు, స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని తెలంగాణ సీఎస్ ను జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్…

30 శాతం అద‌నంగా కొన్నాం

హైదరాబాద్ : తెలంగాణలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేసారు. గత ఏడాది కంటే 30శాతం అధికంగా ధాన్యం సేకరణ చేసామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కోసం…

బొగ్గు బ్లాక్‌ల వేలం ఆపండి..

బొగ్గుబ్లాక్‌ల వేలం ప్ర‌క్రియ ఆపాల‌ని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. లోక్ సభ జీరో అవర్లో ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. తెలంగాణకు సింగ‌రేణి గుండెకాయ అని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డ‌ నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు…

విద్యార్థులు భ‌విష్య‌త్ నాశ‌నం చేసుకోవ‌ద్దు

విద్యార్థులు చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటు ప‌డి భ‌విష్య‌త్ నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని షీ టీమ్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి మాలోతు మానస అన్నారు. సోమ‌వారం తాండూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. సైబర్ నేరాలు…

మిస్ యూనివర్స్ కిరీటం మనదే

భారత్ కు 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. పంజాబ్ కు చెందిన హర్నాజ్ కౌర్ సింధు ఈ టైటిల్ గెలుచుకుంది. పంజాబ్ కు చెందిన హర్నాజ్ కౌర్ మిస్ ఇండియాను గతంలో గెలుచుకుంది. భారత్ కు 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ టైటిల్ దక్కింది.…