ఏది నిజం…?
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చినా సస్పెన్స్ థ్రిల్లర్ ఇంకా కొనసాగుతోంది. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటున్న టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, అసలు తమను అపాయింట్మెంట్ అడగలేదని కేంద్రం స్పష్టం చేస్తోంది.…